కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? వివిధ శాఖల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) తొలగింపులకు రంగం సిద్ధం చేసిందా?
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకుల్లో మార్పు రావడం లేదు. ఉద్యోగులే కాదు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోలేక, చాలీచాలని జీతాలతో బతుకలేక ఎంతోమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరణించారు. ఇప్పటికీ ఆ కుటుంబాలక�
రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నిరుడు ఫిబ్రవరిలో17 కేసులు నమోదు చేసినట్టు డీజీ విజయ్కుమార్ తెలిపారు. వీటిలో 15ట్రాప్ కేసులు, 2 అసమాన ఆస్తుల కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఏడు నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
సర్కారు దవాఖానల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక అవస్థలు పడతున్నారు. నాలుగు నెలలవుతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 17 నుంచి సమ్మె�
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటి కోసం అప్పులు చేసి వచ్చే వేతనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నామని గప్పాలు కొ�
ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో డబ్బాకొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాపీడనగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రజావాణిలో పరిష్క�
ఓ అవినీతి అధికారికి పొలిటికల్ పలుకుబడి రక్షణగా నిలుస్తున్నది. అతడు అక్రమాలకు పాల్పడింది నిజమేనని తేలినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నది. ఫలితంగా కోట్లల్లో నిధులు దుర్వినియో
‘డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిందే.లేకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. సర్వే ఎందుకు చేయరు? మీరు ఏమనుకుంటున్నారు. మీరు కచ్చితంగా క్రాప్ సర్వే చేయాల్సిందే.ఎవరెవరు చేయడం లేదో మీ మీడేటాను సేకరిస్తున్నాం’..అంటూ ఔ�
రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు సగటున 4-9 నెలలుగా వారికి వేతనాలు చెల్లించటం లేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేయగా, రాబోయే దసరా, దీపావళి పండుగలకు ఎట్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం గల ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం ద్వారానే జీతాలు చెల్లించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
‘తమ ఒప్పంద సేవలను కొనసాగిస్తూ ఇప్పటివరకు ఉత్తర్వులు రాలేదు. అయినా రెండు నెలలుగా పని చేస్తున్నాం. మాకు జీతం వస్తుందా? లేదా? అని వైద్యశాఖలోని టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన ఇద
Harish Rao | చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? అంటూ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రశ్నించారు. వసతిగృహాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్త