ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేత�
రాజకీయ పెత్తనమో... లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని సుమారు 1600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక ఇక్కట్లకు గురవుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో �
Health Department | వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ సర్కార్ తమపై దయ ఉంచి ఇప్ప�
Health Department | వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఔట్ సోర్స�
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో చిరుద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేసిన పనికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద�
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఓ సీనియర్ అసిస్టెంట్ ఈ నిర్వాకానికి ఒడిగట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉద్యోగాలను తెగనమ్ముకునే ఘనుల వ్యవహారం కాస్త బయటకు పొక్కి హైదరాబాద్ దాకా ఫిర్యాదులు వెళ�
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార దుర్వినియోగం జరుగుతోంది. ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బినామీ కాంట్రాక్ట్ అవతారం ఎత్తారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఏ టెండర్ ఐనా చక్రం తిప్పుతూ ఇష్టారీ�
శాతవాహన యూనివర్సిటీలోని 25 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా స్థానచలనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీసీ అమెరికా పర్యటనకు వెళ్లగా, వారు తమ బ
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు(గురువారం)ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హె�
అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు నెలలుగా జిల్లాలోని సుమారు 1500ల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. వీరంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడంతో వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడు�