ఎస్ఆర్ నగర్ ఎల్లారెడ్డి సెక్షన్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే చంద్రశేఖర్కు ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో కాలు, చేతి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఈఎస్ఐలో చేర్పిస్తే సకాలం�
Rajanarasimha | తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Arogyashri) కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Rajanarasimha) అన్నారు.
ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసిందని, ఇక నుంచి దినసరి కూలీల మాదిరి పనిచేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారంతో మై నార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం �
ప్రతి నెల 5వ తేదీలోపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్న జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి హామీతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఐఎఫ్టీయ
‘మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. ఒకటో తేదీ కాదు కదా..! మూడు నెలలుగా జీతాలు అందని పరిస్థితి మార్కెటింగ్ శాఖలో నెలకొన్నది.
R. Krishnaiah | తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్ష 50 వేల కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
వేతనాల చెల్లింపు విషయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వర్కర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివ�
నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రెండు త్రైమాసికాలకు సంబంధించిన నిధులను ఇం
నేషనల్ హెల్త్మిషన్(ఎన్హెచ్ఎం) పథకం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందుల పాలు చేయడంపై జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర�
నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కనిపించకపోయినా.. కనీసం దరఖాస్తుల డాటా ఎంట్రీకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదు.