ప్రతి నెల 5వ తేదీలోపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్న జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి హామీతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఐఎఫ్టీయ
‘మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. ఒకటో తేదీ కాదు కదా..! మూడు నెలలుగా జీతాలు అందని పరిస్థితి మార్కెటింగ్ శాఖలో నెలకొన్నది.
R. Krishnaiah | తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్ష 50 వేల కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
వేతనాల చెల్లింపు విషయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వర్కర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివ�
నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రెండు త్రైమాసికాలకు సంబంధించిన నిధులను ఇం
నేషనల్ హెల్త్మిషన్(ఎన్హెచ్ఎం) పథకం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందుల పాలు చేయడంపై జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర�
నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కనిపించకపోయినా.. కనీసం దరఖాస్తుల డాటా ఎంట్రీకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదు.
నిలోఫర్ దవాఖానలో కొందరు అధికారుల నిర్వాకం వల్ల లిఫ్ట్ ఆపరేటర్గా పని చేసిన వ్యక్తి ఏకంగా హెల్త్ ఇన్స్పెక్టర్ అయ్యారు. అర్హత లేకున్నా, నిబంధనల విరుద్ధంగా వచ్చిన పదోన్నతిపై వివరాల్లోకి వెళితే.. కోటే�
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన రూ.30లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వివిధ పన్నుల రూపంలో నగర ప్రజల నుంచి సేకరించిన నిధులను ఏప్రిల్ నుంచ�
టీయూలో కొన్నిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందలేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అందరు కలిసి వీసీ రవీందర్ను బుధవారం ఘెరావ్ చేశారు. �