ఒకప్పుడు కుర్రకారుని తన సినిమాలతో ఉర్రూతలూగించిన షకీలా కొన్నాళ్లకు కనుమరుగైంది. ఇటీవల తన బయోపిక్తో మరోసారి వార్తలలోకి వచ్చిన షకీలా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలు సంచ�
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన నటుడు సిద్ధార్థ్ . కొన్నాళ్లుగా టాలీవుడ్ పరిశ్రమకు దూరంగా ఉన్న అతను ఇప్పుడు మహా సముద్రం చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో శర్వాన�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్స్ ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో సురేష్ బాబు బడా నిర్మాతలు కూడా తమ సినిమాలని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. నారప�
సినిమా ఇండస్ట్రీలో జరిగేది బిజినెస్. ఇక్కడ కేవలం లాభనష్టాలు మాత్రమే మాట్లాడతాయి. ఇంకా చెప్పాలంటే మనీ మ్యాటర్స్ అంటారు కదా.. అచ్చంగా సినిమా ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. నిర్మాత ఒక సినిమా చేస్తున్నాడు అంటే �
థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా అనుమతులు జారీ చేసిన కూడా ఇప్పటి వరకు తెలంగాణలో ఓపెన్ కాలేదు. 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయొచ్చు అని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా డిస్ట్రి�
ముంబై: అవును.. బిగ్బాస్ షో పేరు మారింది. అంతేకాదు ఈ రియాల్టీ షో ఇక టీవీ కంటే ముందు ఓటీటీలోనే రానుంది. సల్మాన్ఖాన్ బిగ్బాస్ 15కు సంబంధించి ఇది కీలకమైన అప్డేట్. ఈ కొత్త సీజన్కు బిగ్బాస్ ఓటీటీ అనే పేర
సినిమాలను థియేటర్లోనే విడుదల చేసి వాటిని కాపాడాలని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ వరకు వేచిచూసి ఆ తరువాత థియేటర్లు ప్రారంభం కాకపో
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 3 నుంచి అక్టోబర్ 30 2021లోపు ఏ తెలుగు నిర్మాత కూడా తన సినిమా డిజిటల్ రైట్స్ OTTలకి అమ్మవద్దని కోరారు
సినీరంగంలో పదహారేళ్లుగా ప్రయాణాన్ని సాగిస్తోంది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో తనదైన అభినయంతో మెప్పిస్తోంది. అగ్ర కథానాయికగా ఈ ప్రయాణం తనకెంతగానో సంతృప�
లాక్డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఆహా. వరుసగా వెబ్ సిరీస్లు, సినిమాలు రిలీజ్ చేస్తూ టాప్ ఓటీటీగా మారిపోయింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఓటీటీల రేంజ్లో తమ ప్లాన్స్ కూడా మార్చేస్తున్న�
సినిమాలు తీసేది థియేటర్స్లో విడుదల చేయడానికే.. కానీ బాక్సుల్లో అలాగే దాచుకోడానికి కాదు కదా. అయితే ఎన్ని రోజులు అని ఇంకా ఆ బాక్సుల్లోనే దాచేస్తారు. అరుంధతి సినిమాలో విలన్ పశుపతిని దాచేసినట్లు ఎక్కువ రోజ�
నారప్ప సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు.