బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వరుస పెట్టి తెలుగు సినిమా రీమేక్లు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన షాహిద్ ఇప్పుడు తెలుగులో సూపర్హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే ట�
కరోనా వలన డిజిటల్ ప్లాట్ఫాంలకు భారీగా ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడ
కరోనా వలన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్స్కు వెళ్లాలంటే జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డిజిటల్ రంగంకు ఆదరణ బాగా లభిస్తుంది. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తు�
కరోనా వలన డిజిటల్ రంగంకు మరింత ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రేక్షకులు టైం పాస్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలు నెలకొల్పేందుకు ప్ర
ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వల�
కరోనా పుణ్యమా అని డిజిటల్ రంగం దినదినాభివృద్ది చెందుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ మాత్రమే జనాలకు సుపరిచితం. కాని ఇప్పుడు చాలా ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కరోనా వ�
స్పూర్తిదాయకమైన అంశంతో తెరకెక్కిన శ్రీకారం చిత్రం మార్చి 11న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. యువ హీరో శర్వానంద్, ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ రెడ్డి తె
‘నటిగా నాకు ఎలాంటి పరిమితులు లేవు. నవ్యానుభూతికి లోనుచేసే పాత్రల్లో కనిపించాలనుంది’ అని చెప్పింది అనసూయ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్చంద�
కరోనా కారణంగా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా వాయిదా పడుతున్నాయి. ఇదే దారిలో పెద్ద సినిమాలు కూడా వెళ్తున్నాయి. అయితే కొందరు నిర్మాతలు మాత్రమే నేరుగా వాటిని ఓటిటిలో విడుదల చేసే ధైర్యం చేస్తున్
పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఏదో మొహమాటానికి సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.. గానీ తమ సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో విడుదల చేసేంత ధైర్యం మాత్రం ఎవరూ �
కరోనా మహమ్మారి వలన మంచి మంచి సినిమాలను డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేసే పరిస్థితి నెలకొంది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై అతి పెద్ద
కరోనా ధాటికి బాలీవుడ్లోని అగ్ర హీరోలందరూ తమ సినిమాల విడుదలలను వాయిదావేసుకోగా.. సల్మాన్ఖాన్ మాత్రం వెనక్కి తగ్గ లేదు. కరోనా భయాలు నెలకొన్నప్పటికీ ముందుగా ప్రకటించినట్లుగానే మే 13వ తేదీన ‘రాధే’ సినిమాన
సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం అఖండ. రీసెంట్గా చిత్ర ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇవి అభిమాను�