ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష�
కరోనా పరిస్థితులు సినిమా పరిశ్రమకు లేనిపోని తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్లో సందడి చేస్తూ అలరించే సినిమాలు ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని తన సినిమాల�
కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ నెల 27న ‘సోనిలివ్’ ఓటీటీలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కేఎస్ శినీష్తో కలిసి కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని
కరోనా పరిస్థితుల వలన చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి.గత ఏడాది నాని నటించిన వి సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఇప్పుడు ఆయన నటించిన టక్ జగదీష్ కూడా ఓటీటీ బాట పడుతుంది. ఇన్నాళ్లు కాస్త ఊగిసలా�
‘సినీ పరిశ్రమ ఎంతో గొప్పది. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ఎదుగుతుంటుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఓటీటీ మాధ్యమం చక్కగా ఉపయోగపడుతోంది’ అని అన్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినా కూడా మన నిర్మాతలకు వాటిపై నమ్మకం కుదరడం లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేయడం లేదు.
OTT | వెండితెర మీద రాణిస్తున్న నాయికలు వెబ్సిరీస్లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి తారలు వెబ్సిరీస్లతో సత్తాచాటారు.
Tuck Jagadish | నాని లాంటి హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 30 కోట్లు రావడం కష్టమేం కాదు. కానీ ఇప్పుడు ఈయన నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీకే అమ్మేశారనే వార్తలు వస్తున్నాయి.
కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సినీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా మారింది. సినిమా షూటింగ్స్ లేక కొన్నాళ్లు పని ఆగిపోగా, ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసిన సినిమాలను థియేటర్లో విడుదల చ
కన్నతల్లి లాంటి థియేటర్ వ్యవస్థ కళ్లముందే నాశనం అయిపోతుంది అంటూ ఎమోషనల్ అయిపోయాడు ఆర్. నారాయణమూర్తి. అన్నం పెడుతున్న ఇండస్ట్రీ పాడైపోతుంటే చూడలేను అంటున్నాడు.
సెకండ్వేవ్ మూలంగా అనేక రాష్ర్టాల్లో థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. దాంతో కోలీవుడ్, బాలీవుడ్తో పాటు పలు భాషలకు చెందిన అగ్రనాయకానాయికలు తమ సినిమాల్ని ఓటీటీలలో విడుదల చేసేందుకు మొగ్గు�
కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేయాలన్నదే తన అభిమతమని అన్నారు కె.నిరంజన్రెడ్డి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన ప్రస్తుతం ‘బాయ్ఫ్రెండ్ �
నటుడిగా వెంకటేష్ ప్రతిభాకౌశలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నారు. అయితే తాత్వికచింతన మూర్తీభవించిన వ్యక్తిగా ఆయన జీవిత దృ�
ఆమె.. సిసలైన కథానాయికగా మారింది. ఆమెపైనే కథలు పుడుతున్నాయి. ఆమె చుట్టూనే కథనాలు తిరుగుతున్నాయి. బ్యూటీక్వీన్ ముద్ర నుంచి బయటపడి, ఓటీటీ మహారాణి అన్న గుర్తింపును పొందుతున్నది. తెరపైనే కాదు, తెర వెనుకా ఎందర�