‘థియేటర్స్లో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదలచేస్తున్నందుకు నన్ను కొందరు విమర్శించారు. వారిపై నాకు ఎంతో గౌరవముంది. నేను వారి కుటుంబంలో ఓ సభ్యుడిగానే భావిస్తున్నా. కాసేపు నన్ను తమ కుటుంబం నుంచి వెలివేశ�
సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే చాలు.. ఎలా ఉంది అని అడగకుండా థియేటర్కు వెళ్లే అభిమానులు చాలామందే ఉన్నారు. స్క్రీన్పై పవర్ స్టార్ కనిపిస్తే చాలు చూసి సంబురపడిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అది మెగా బ్రద�
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా ఎలా ఉంటుందో కాని ఈ చిత్రం చుట్టూ జరుగుతున్న వ్యవహారం సంచలనంగా మారింది. నిర్మాతలు ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించడం, ఎగ్జిబి
OTT | తెలుగు సినిమాలకు ఏపీ, నైజాం ఎలా అయితే అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తాయో.. వాటి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ కూడా అలాగే కలెక్షన్లను తీసుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్కు ఓవర్సీస్ అనేది అక్ష�
BellBottom | ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమా వచ్చిందంటే తొలి రోజు కలెక్షన్స్ దాదాపు రూ.30 కోట్లు ఉండేది. కానీ ఇప్పుడు బెల్ బాటమ్ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు కేవలం రూ.2 కోట్లు మాత్రమే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్దాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మిస్తున్న ‘లవ్స్టోరి’ చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలి
OTT | ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల హవా నడుస్తోంది. ఇది ఇప్పుడు చాపకింద నీరులా థియేటర్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒకప్పుడు సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత 50 రోజులకు కానీ ఒరిజినల్ ప్రింట్ �
ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష�
కరోనా పరిస్థితులు సినిమా పరిశ్రమకు లేనిపోని తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్లో సందడి చేస్తూ అలరించే సినిమాలు ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని తన సినిమాల�
కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ నెల 27న ‘సోనిలివ్’ ఓటీటీలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కేఎస్ శినీష్తో కలిసి కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని
కరోనా పరిస్థితుల వలన చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి.గత ఏడాది నాని నటించిన వి సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఇప్పుడు ఆయన నటించిన టక్ జగదీష్ కూడా ఓటీటీ బాట పడుతుంది. ఇన్నాళ్లు కాస్త ఊగిసలా�
‘సినీ పరిశ్రమ ఎంతో గొప్పది. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ఎదుగుతుంటుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఓటీటీ మాధ్యమం చక్కగా ఉపయోగపడుతోంది’ అని అన్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినా కూడా మన నిర్మాతలకు వాటిపై నమ్మకం కుదరడం లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేయడం లేదు.
OTT | వెండితెర మీద రాణిస్తున్న నాయికలు వెబ్సిరీస్లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి తారలు వెబ్సిరీస్లతో సత్తాచాటారు.