‘కెరీర్లో తొలిసారి సక్సెస్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది. విజయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని అన్నారు సంతోష్శోభన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏక్మి�
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి దివి. తాజాగా ఈ అమ్మడు క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది. ఇందులో గిరిధర్, ధన్రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషిం�
ఆహా.. తెలుగు ప్రేక్షకులకు లాక్ డౌన్ సమయంలో బాగా అంటే బాగా చేరువైన ఓటిటి సంస్థ. అచ్చ తెలుగు సినిమాలను అందరికీ అందిస్తూ దూసుకుపోతుంది అల్లు అరవింద్ సంస్థ. మొదలు పెట్టినపుడు ఆహా పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా వ�
విద్యాబాలన్ నటించిన ‘శకుంతలాదేవి’ చిత్రం ఓటీటీలో విడుదలై అందరిని ఆకట్టుకుంది. ఆమె తాజా హిందీ చిత్రం ‘షేర్నీ’ కూడా ఓటీటీ ద్వారా జూన్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాను విడ
సినీరంగంలో తొలి అడుగు నుంచి కెరీర్ను ప్రణాళికబద్దంగా తీర్చిదిద్దుకున్నానని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. మన ఆశయాల్లో నిజాయితీ, స్వచ్ఛత ఉంటే కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేసింద
అల్తాఫ్ హాసన్, శాంతిరావు, సాత్విక్జైన్, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్ని పోషించిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. రామ్నారాయణ్ దర్శకుడు. రామ్ వీరపనేనితో కలిసి సతీష్కుమార్ నిర్మించారు. శుక్రవా
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వరుస పెట్టి తెలుగు సినిమా రీమేక్లు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన షాహిద్ ఇప్పుడు తెలుగులో సూపర్హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే ట�
కరోనా వలన డిజిటల్ ప్లాట్ఫాంలకు భారీగా ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడ
కరోనా వలన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్స్కు వెళ్లాలంటే జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డిజిటల్ రంగంకు ఆదరణ బాగా లభిస్తుంది. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తు�
కరోనా వలన డిజిటల్ రంగంకు మరింత ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రేక్షకులు టైం పాస్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలు నెలకొల్పేందుకు ప్ర
ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వల�
కరోనా పుణ్యమా అని డిజిటల్ రంగం దినదినాభివృద్ది చెందుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ మాత్రమే జనాలకు సుపరిచితం. కాని ఇప్పుడు చాలా ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కరోనా వ�
స్పూర్తిదాయకమైన అంశంతో తెరకెక్కిన శ్రీకారం చిత్రం మార్చి 11న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. యువ హీరో శర్వానంద్, ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ రెడ్డి తె