ఎస్ఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. వారందరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు.
కాచిగూడ,జనవరి 9: పట్టాలు దాటుతుండగా కర్నూల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది.
ఉస్మానియా దవాఖాన భవన పరిస్థితి బాగోలేదని, మరమ్మతులు చేస్తే జీవనకాలం పెరుగుతుందని, మరమ్మతుల తర్వాత దవాఖానను అందులో కొనసాగించవద్దని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ హైకోర్టుకు తెలిపింది.
దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు
ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిదని దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ బీ నాగేందర్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద దవాఖాన అభివృద్ధికి సహకారం
దవాఖానకు రూ.3.90 కోట్ల వైద్య పరికరాల వితరణ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ – ఉస్మానియాతో ఎంవోయూ సుల్తాన్బజార్, ఆగస్టు 30: ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి పవర్ గ్రి డ్ కార్పొరేషన్ చేయూతను అందించేందుకు ముందుకు
ఇంట్లో ఉరేసుకొన్న ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే సూసైడ్! కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి తీవ్ర విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం పలువురు ప్రముఖుల సంతాపం బంజారాహిల్స్/సుల
ఉస్మానియా దవాఖాన భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ రోగుల చికిత్స మినహా ఇతర అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది.
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో గురువారం ఉదయం ఓ అడ్వకేట్ మృతి చెందారు. హైకోర్టు ప్రాంగణంలోని కోర్టు 14 ఎదుట గోవర్ధన్ రెడ్డి కళ్లెం అనే అడ్వకేట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన �
పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్ విభాగం అధికారులు 24గంటల పాటు అందుబాటులో ఉంటారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. గురువారం దవాఖానలోని తన చాంబర్లో
పురాతన కట్టడాలకు ఇబ్బంది కలగొద్దు అధికారులకు మంత్రుల బృందం ఆదేశం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేద
-ఉద్రిక్తల మధ్య కొనసాగిన అంతిమ యాత్ర -భారీ సంఖ్యలో పాల్గొన్న కులనిర్మూలన సంఘం నాయకులు -నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు సుల్తాన్బజార్ : పరువు హత్యకు గురైన బేగంబజార్ కోల్సావాడికి చెందిన �