Diabetes | డయాబెటిస్... ఇది తియ్యగా రోగి ప్రాణాలను తోడేస్తుంది. శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపే ఈ షుగర్ వ్యాధి ఎక్కువగా కాళ్లను కాటేస్తుంది. చిన్న పుండుతో మొదలై కాలినే తొలగించాల్సిన పరిస్థితికి దారి తీస�
అతడి వయసు 23 ఏండ్లు.. బరువు 220 కిలోలు.. అధిక బరువుతో కూర్చోలేడు.. నడవలేడు.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.. ఈ సమస్యతో దవాఖానలో చేరిన అతడికి పైసా ఖర్చు లేకుండా అరుదైన శస్త్రచికిత్స చేసి 70 కిలోల కొవ్వును తొలగించారు ఉస్
ఉస్మానియా దవాఖాన వైద్యులు మరో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 240 కిలోల బరువున్న అతి ఊబకాయ రోగికి సర్జరీ ద్వారా 70 కిలోల బరువును తగ్గించారు. అతి ఊబకాయ రోగికి శస్త్రచికిత్సతో బరువు తగ్గడం ప్రభుత్వ దవాఖాన
ఎస్ఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. వారందరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు.
కాచిగూడ,జనవరి 9: పట్టాలు దాటుతుండగా కర్నూల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది.
ఉస్మానియా దవాఖాన భవన పరిస్థితి బాగోలేదని, మరమ్మతులు చేస్తే జీవనకాలం పెరుగుతుందని, మరమ్మతుల తర్వాత దవాఖానను అందులో కొనసాగించవద్దని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ హైకోర్టుకు తెలిపింది.
దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు
ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిదని దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ బీ నాగేందర్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద దవాఖాన అభివృద్ధికి సహకారం
దవాఖానకు రూ.3.90 కోట్ల వైద్య పరికరాల వితరణ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ – ఉస్మానియాతో ఎంవోయూ సుల్తాన్బజార్, ఆగస్టు 30: ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి పవర్ గ్రి డ్ కార్పొరేషన్ చేయూతను అందించేందుకు ముందుకు
ఇంట్లో ఉరేసుకొన్న ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే సూసైడ్! కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి తీవ్ర విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం పలువురు ప్రముఖుల సంతాపం బంజారాహిల్స్/సుల
ఉస్మానియా దవాఖాన భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ రోగుల చికిత్స మినహా ఇతర అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది.