ఉస్మానియా దవాఖానలో గురువారం నుంచి నాలుగు నెలల పాటు ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. వైద్యశాలలో ఇన్పేషెంట్లుగా ఉన్న రోగుల్లో అవసరమైన వారికి గాంధీ, ఎంఎన్జే దవాఖా�
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
కొవిడ్-19 జేఎన్-1 వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉస్మానియా దవాఖానలో అవసరమైన అన్ని వసతులను సిద్ధంగా ఉంచామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు.
Covid Death | కొత్తగా వెలుగు చూసిన కొవిడ్ జేఎన్.1 వేరియంట్తో తేలికపాటి లక్షణాలుంటాయని.. వైరస్తో భయపడాల్సిన అవసరం లేదని ఉస్మానియా జనరల్ ఆసుప్రతి సూపరింటెండెంట్ నాగేందర్ అన్నారు. ఆసుపత్రిలో కొవిడ్తో ఓ వ్య
Coronavirus | తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా ఇద్దరు రోగులు మృతి చెందారు. ఇద్దరు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్ర
వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), ప్రజారోగ్య సంచాలకులను (డీపీహెచ్) ప్రభుత్వం మార్చింది. రమేశ్రెడ్డి స్థానంలో డాక్టర్ త్రివేణిని ఇన్చార్జి డీఎంఈగా నియమించింది.
Osmania University | ఉస్మానియా దవాఖాన చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రాన్స్జెండర్ను పురుషునిగా మార్చే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీంతో 23 ఏండ్ల సోంపెల్లి సోని యశ్వంత్కుమార్గా మారిపోయారు. లింగ డిస�
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గురువారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షటిల్, బాస్కెట్బాల్, వాలీబాల
ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా వాయువేగంతో నడపడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఓ యువకుడు ైప్లె ఓవర్పై స్కూటీని వేగంగా పోనిచ్చి యువతి బలిగొన్నాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసు�