Coronavirus | తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా ఇద్దరు రోగులు మృతి చెందారు. ఇద్దరు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్ర
వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), ప్రజారోగ్య సంచాలకులను (డీపీహెచ్) ప్రభుత్వం మార్చింది. రమేశ్రెడ్డి స్థానంలో డాక్టర్ త్రివేణిని ఇన్చార్జి డీఎంఈగా నియమించింది.
Osmania University | ఉస్మానియా దవాఖాన చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రాన్స్జెండర్ను పురుషునిగా మార్చే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీంతో 23 ఏండ్ల సోంపెల్లి సోని యశ్వంత్కుమార్గా మారిపోయారు. లింగ డిస�
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గురువారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షటిల్, బాస్కెట్బాల్, వాలీబాల
ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా వాయువేగంతో నడపడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఓ యువకుడు ైప్లె ఓవర్పై స్కూటీని వేగంగా పోనిచ్చి యువతి బలిగొన్నాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసు�
దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు రోగులున్నారనడంలో వాస్తవం లేదని, గవర్నర్ను చూసేందుకు చాలా మంది రోగులు బెడ్లపై వాలిపోయారని, అంతే కాకుండా బెడ్లపై ఉన్న రోగుల్లో చాలా మంది డిశ్చాైర్జెనవారే అని, వారు కూడా గవర�
ఉస్మానియా హాస్పిటల్కు కొత్త భవనం నిర్మించాలని ఆ దవాఖాన పరిధిలోని ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ�
Osmania Hospital | హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ అభిప్రాయం జరిగింది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన ని�
నిస్వార్ధంగా పేద రోగులకు చేసేది పవిత్రమైనది వైద్య వృత్తి అని ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. శనివారం ఉస్మానియా దవాఖానలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.