గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమై రెండు పూజలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజు నేతృత్వంలో ఆలయ హుండీని లెక్కించారు.
NIMS | డబ్బున్నోళ్లకు ఏదైనా క్లిష్టమైన ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్తారు. మరి పేదవారికి ఆ కష్టం వస్తే.. రాష్ట్రంలో ఆ స్థాయిలో వైద్యాన్ని అందించే ప్రభుత్వ దవాఖానలు గాంధీ, న�
Osmania Hospital | హైదరాబాద్ : మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కడుపులో ఉన్న 7 కేజీల అండాశయ తిత్తిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన�
ఉస్మానియా దవాఖానలో వైద్య సేవలు పొందుతున్న పేద రోగులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ వంతు సహకారాన్ని అందించడం అభినందనీయమని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు.
ఉస్మానియా దవాఖానలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు పడుతున్న తపన, కల్పిస్తున్న సౌకర్యాలను చూసి ‘మేము సైతం’.. అంటూ హెచ్ఏఎల్ సంస్థ ముందుకొచ్చింది.
భార్యాభర్తల మధ్యన జరిగిన ఓ చిన్నపాటి గొడవతో క్షణికావేశానికి గురైన ఓ తల్లి చనిపోవాలని నిర్ణయించుకున్నది. తాను చనిపోతే తన పిల్లలు అనాథలుగా మారిపోతారని భావించి కంటికి రెప్పలా చూసుకుంటున్న తన ఇద్దరు పిల్ల
పేదలకు మెరుగైన వైద్యం అందించేలా.. ప్రభుత్వ దవాఖానల్లో సర్కారు అత్యాధునిక పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర చికిత్స అవసరమైన ఎందరికో పునర్జన్మనిచ్చిన ఉస్మానియా.. అరుదైన, ఉచిత శస్త్ర
ష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్రాలకు నగరమే ప్రధాన హబ్కానుంది. ఇప్పటికే గ్రేటర్తో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పనిచేస్తున్న డయాలసిస్ కేంద్రాలను నగరంలోని ప్రధాన ట్రెషరీ హాస్పిటల్
Diabetes | డయాబెటిస్... ఇది తియ్యగా రోగి ప్రాణాలను తోడేస్తుంది. శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపే ఈ షుగర్ వ్యాధి ఎక్కువగా కాళ్లను కాటేస్తుంది. చిన్న పుండుతో మొదలై కాలినే తొలగించాల్సిన పరిస్థితికి దారి తీస�
అతడి వయసు 23 ఏండ్లు.. బరువు 220 కిలోలు.. అధిక బరువుతో కూర్చోలేడు.. నడవలేడు.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.. ఈ సమస్యతో దవాఖానలో చేరిన అతడికి పైసా ఖర్చు లేకుండా అరుదైన శస్త్రచికిత్స చేసి 70 కిలోల కొవ్వును తొలగించారు ఉస్
ఉస్మానియా దవాఖాన వైద్యులు మరో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 240 కిలోల బరువున్న అతి ఊబకాయ రోగికి సర్జరీ ద్వారా 70 కిలోల బరువును తగ్గించారు. అతి ఊబకాయ రోగికి శస్త్రచికిత్సతో బరువు తగ్గడం ప్రభుత్వ దవాఖాన