సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది.. మానవత్వానికి మారు పేరని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. పేదల ఆకలిని అర్థం చేసుకొని, వారి కడుపు నింపేలా అనేక పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. రూ. 5 కే భోజనాన్ని అందించనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియా ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీ�
పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పిం�
తెలుగుయూనివర్సిటీ : గుర్తు తెలియని ఓ వ్యక్తి పట్టాల వెంట నడుస్తుండగా రైలు తగిలి మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం
ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో
ఉస్మానియా దవాఖానకు వైద్య సేవల నిమిత్తం పేదలు మాత్రమే వస్తారనే అపోహను వీడి, ఈ దవాఖానలో అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటి వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగ
ఉస్మానియా దవాఖాన మరో అరుదైన కాలేయ శస్త్రచికిత్సకు వేదికైంది. కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే చేసే లాపరోస్కోపి హెపటెక్టోమీ శస్త్రచికిత్సను నిర్వహించి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖ�
గాంధీ, ఉస్మానియా దవాఖానలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా సేవలందించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొవిడ్ సోకిన గర్భిణులకు చికిత్స అందించడంలో
హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బ్రాండ్ను పెంచాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం ఆయన ఆయా దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఈ రమేశ్ర
శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహింపట్నం మండలం పోచార