మాదన్నపేట : ప్రమాదవశాత్తు బాలుడు పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి మృత్యువాత పడిన సంఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుర్మగూడ డివిజన్ మాదన్పనేట చంద�
బడంగ్పేట : తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన డాక్టర్ శ్రీజను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. నగరంలోని ఉప్పల్ చిలుకానగర్లో నివాసముంటున్న శ్రీజ ఉస్మానియా ఆసుపత్రిలో డాక�
సుల్తాన్బజార్ : వికారాబాద్లోని కుల్కచర్ల గ్రామంలో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడడంతో అందు లో ప్రయాణీస్తున్న విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన విద్యార్థులకు ఉస్మానియా దవాఖానలో చికిత�
Sabitha Indra reddy | వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు ఉస్మానియ�
సైదాబాద్ : ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న (45) గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మరణించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకట్రెడ్డి కథనం ప్రకారం… సైదాబాద్ వి
కాచిగూడ : అనుమానాస్పద స్థితిలో ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ ఏఎస్సై సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (40) కాచి�
ఉస్మానియాలో భద్రపరిచిన వైద్యులు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఇదే తొలిసారి హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్డెడ్కు గురైన ఓ మహిళ నుంచి ‘జీవన్ దాన్’ ద్వారా చర్మాన్ని సేకరించి �
సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో పలు వస్తువులు చోరికి గురయ్యాయి. ఈ మేరకు విభాగంలోని రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళడం బుధవారం
బొంరాస్పేట : దవాఖానకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మహాంతిపూర్ గ్రామానికి సమీపంలో ఈ నెల 10వ తేదిన ట్రాక్టర్ బోల్తాపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అబ్నవోని వె
మొక్కలు నాటిన మైనార్టీ మత పెద్దలుహైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకుసాగుతున్నది. అఫ్జల్గంజ్ ఉస్మానియా ద�
కాచిగూడ : భార్య,భర్తలు గొడవపడి భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం తలబ్కట్టాలోని అ�
సుల్తాన్బజార్ :1908లో వచ్చిన భారీవరదలలో 150 మంది ప్రాణాలను కాపాడిన చింతచెట్టును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ఈ మేరకు మం�
ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భుక్యా వసంత్కుమార్ (40) అనే కూలి నాగోలు
సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలో కార్పొరేట్కు దీటుగా మెరుగైన వైద్యం అందుతుందని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశి కళా రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా దవాఖాన బయో కెమి�