సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో పలు వస్తువులు చోరికి గురయ్యాయి. ఈ మేరకు విభాగంలోని రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళడం బుధవారం
బొంరాస్పేట : దవాఖానకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మహాంతిపూర్ గ్రామానికి సమీపంలో ఈ నెల 10వ తేదిన ట్రాక్టర్ బోల్తాపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అబ్నవోని వె
మొక్కలు నాటిన మైనార్టీ మత పెద్దలుహైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకుసాగుతున్నది. అఫ్జల్గంజ్ ఉస్మానియా ద�
కాచిగూడ : భార్య,భర్తలు గొడవపడి భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం తలబ్కట్టాలోని అ�
సుల్తాన్బజార్ :1908లో వచ్చిన భారీవరదలలో 150 మంది ప్రాణాలను కాపాడిన చింతచెట్టును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ఈ మేరకు మం�
ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భుక్యా వసంత్కుమార్ (40) అనే కూలి నాగోలు
సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలో కార్పొరేట్కు దీటుగా మెరుగైన వైద్యం అందుతుందని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశి కళా రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా దవాఖాన బయో కెమి�
హిమాయత్నగర్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై డి.కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల నారాయణగూడ ట్రాఫ�
శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డులో �
మెహిదీపట్నం : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…..మెహిదీపట్నం దిల్షాద్నగర్కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి
శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన సంఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సుల్తాన్పల్లి గ్రామ రెవెన్యూ పరి�
బండ్లగూడ: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సమరం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23న పిల్లర్ నెంబర్ 218 వద్ద ఒక వ్యక్త�
ఉస్మానియాలో రోగి అదృశ్యం | నారోగ్యంతో భాధపడుతూ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.