ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్కింగ్ కోఠి దవాఖానకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సినీ నటుడు అడవి శేషుపది స్ట్రెచర్ ట్రాలీలను ఉస్మానియా దవాఖానకు అందించిన ప్రైవేటు ఉద్యోగిని శ్రీలత �
ఏడుకు చేరిన మృతులు | శంషాబాద్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి భూదాన్ (25) అనే యువకుడు ఇవాళ మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడ
రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణఉస్మానియాలోని పలు వార్డుల సందర్శన సుల్తాన్బజార్, ఏప్రిల్ 17: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉస్మానియాకు వచ్చే పేద రోగులకు సత్వరమే వైద్య సేవలందిం�
ఉపరాష్ట్రపతి| ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల
నవ మాసాలు మోసింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఒక్క రోజుకే వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తీసుకు వచ్చింది. వైద్యులకు చూపించింది. దవాఖానలో అడ్మిట్ చేసింది. బెడ్పై పడుకో బెట్టింది. ఏమైందో తెలి�
ర్యాంపు పనులు వేగవంతం చేసిన అధికారులు నెలాఖరులోగా అందుబాటులోకి.. సుల్తాన్బజార్, మార్చి 17 : ఉస్మానియా దవాఖానలో పేదరోగుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్ భవన ర్యాంపు నిర్మాణ పనులను త్వరితగత
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో నిన్న ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మహిళపై పశువుల వ్యాపారి సాజిద్ అనే వ్య�