చాదర్ఘాట్ : రోడ్డు దాటుతున్న ఓ మహిళ (57) ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం… సలీంనగర్ ప్రాం�
తెలుగుయూనివర్సిటీ:గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…హఫీజ్పేట-చందానగర్�
కొండాపూర్ : గచ్చిబౌలి అంజయ్యనగర్లో బుధవారం హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రధాన రోడ్డులో ఉన్న ఓ భవనానికి ఉన్న ఆటోమెటిక్ షట్టర్లో ఇరుక్కుపోయి పదకొండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూ�
మైలార్దేవ్పల్లి :గుర్తు తెలియని వ్యక్తి (62)మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపరాజు తెలిపిన వివరాల ప్రకారం..రెండురోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఆనా�
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన భవానాన్ని కూల్చి తిరిగి కొత్తగా నిర్మిస్తారా లేక వారసత్వ భవనాన్ని కాపాడుతూ ఖాళీస్థలంలో కొత్త భవనాలను నిర్మిస్తారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్�
హైదరాబాద్ : రాపన్జెల్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలిక ప్రాణాలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) లోని సర్జన్లు కాపాడారు. రాపన్జెల్ సిండ్రోమ్ కలిగిన వారి జీవితం సాధా�
ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్కింగ్ కోఠి దవాఖానకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సినీ నటుడు అడవి శేషుపది స్ట్రెచర్ ట్రాలీలను ఉస్మానియా దవాఖానకు అందించిన ప్రైవేటు ఉద్యోగిని శ్రీలత �
ఏడుకు చేరిన మృతులు | శంషాబాద్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి భూదాన్ (25) అనే యువకుడు ఇవాళ మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడ
రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణఉస్మానియాలోని పలు వార్డుల సందర్శన సుల్తాన్బజార్, ఏప్రిల్ 17: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉస్మానియాకు వచ్చే పేద రోగులకు సత్వరమే వైద్య సేవలందిం�
ఉపరాష్ట్రపతి| ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల
నవ మాసాలు మోసింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఒక్క రోజుకే వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తీసుకు వచ్చింది. వైద్యులకు చూపించింది. దవాఖానలో అడ్మిట్ చేసింది. బెడ్పై పడుకో బెట్టింది. ఏమైందో తెలి�