దేశానికి రాహుల్గాంధీ నాయకత్వం అవసరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని, అప్పుడు దేశ ఆత్మగౌరవాన్ని నిలబెడతారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా, సైనికులకు సంఘీభావంగా ఏఐసీసీ పి
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పేరును నూతన షావల్ యంత్రానికి పెట్టామని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి వివరించారు.
Jairam Ramesh: మన ఎంపీలు తిరుగుతున్నారు.. పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ పేర్కొన్నారు. ఎంపీలను, ఉగ్రవాదులను పోల్చుతూ ఆయన కామెంట్ చేశారు
PM Modi | భారత్లో ఉగ్రవాదం వ్యాప్తికి (Unleased Terror) సహకరించే వారికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తగిన సమాధానం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
Asaduddin Owaisi: భారత్లో 24 కోట్ల మంది ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భారత్లో ఎంతో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా వెళ్లిన ఎంపీల బృందం త�
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు వేదికైన ముల్లాన్పూర్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా త్రివి
పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతిగా మన సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ని ప్రేరణగా తీసుకొని ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి ఓ పాటను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, రూపొందించారు. ప్రసాద్ రాసిన ఈ పాటకు ర�
Supreme Court | మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. అదే సమయంలో విచారణను నిలిపివేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించిం
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి భారత ప్రతినిధి బృందం కువైట్ చేరుకుంది. గులాం నబీ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీతో కూడిన ఈ బృందం కువైట్ ఉప ప్రధాని షరీదా అల్ ముషార
Sindoor | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా ఈ నెల రెండో వారంలో పాకిస్థాన్ (Pakistan) లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం (Indian Army) ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ పేరుతో మెరుపుద�
PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.