PM Modi: భారత్ను ద్వేషించడమే పాకిస్థాన్ లక్ష్యమని, మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని ప్రధాని అన్నారు. మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే, ఉగ్రవాదుల అంతం దగ్గర పడి
‘ఆపరేషన్ సిందూర్'కు రుజువులు కావాలనేవారిని భారత వాయు సేన విమానానికి వేలాడదీసి, పాకిస్థాన్కు పంపించాలని రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ బీజేపీ ఎంపీ సీపీ జోషీ అన్నారు.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్' దాడుల్లో 200 మందికిపైగా పాకిస్థానీలు మరణించారు! వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా, మిగిలినవారు సైనికులు. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్�
Operation Sindoor | పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాల ఏరివేత కోసం భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు భీమారం మండల కేంద్రంలోని ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపారు.
‘ఆపరేషన్ సిందూర్'పై వివరించేందుకు రష్యాకు వెళ్లిన భారత ప్రతినిధి బృందం ప్రయాణించిన విమానం గురువారం గాలిలో కొన్ని గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడి నేపథ్యంలో మాస్కో విమానాశ్రయాన్�
Aishwarya Rai | అందం, అభినయంతో అభిమానగణాన్ని పెంచుకుంటూ పోతున్న ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. ఐదు పదుల వయస్సులోను అంతే గ్లామర్తో మంత్ర ముగ్ధులని చేస్తుంది. రీసెంట్గా కేన్స్లో రెడ్ కార్పెట్పై సందడి చ�
పహల్గాం ఉగ్రదాడి ఘటన దురదృష్టకరమంటూనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ భారత్పై నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక�
అగ్ర నటి ఐశ్వర్యరాయ్కి కేన్స్ చిత్రోత్సవంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2002లో ఈ వేదికపై తొలిసారి మెరిసిన ఈ ప్రపంచసుందరి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా హాజరవుతూ వీక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నది. ప్రస్తుతం జరు�
ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని, సిందూరం గన్పౌడర్గా మారినప్పుడు ఏం జరుగుతుందో దేశ శత్రువులు తెలుసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి క్రమ�
PM Modi | ‘నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ప్రధాని తాజాగా స్పందించారు.
S Jaishankar | భారత్-పాకిస్థాన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు.