PM Modi | భారత్లో ఉగ్రవాదం వ్యాప్తికి (Unleased Terror) సహకరించే వారికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తగిన సమాధానం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
Asaduddin Owaisi: భారత్లో 24 కోట్ల మంది ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భారత్లో ఎంతో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా వెళ్లిన ఎంపీల బృందం త�
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు వేదికైన ముల్లాన్పూర్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా త్రివి
పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతిగా మన సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ని ప్రేరణగా తీసుకొని ప్రముఖ ఆరోగ్య డైట్ లక్ష్మణ్ పూడి ఓ పాటను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, రూపొందించారు. ప్రసాద్ రాసిన ఈ పాటకు ర�
Supreme Court | మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. అదే సమయంలో విచారణను నిలిపివేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించిం
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి భారత ప్రతినిధి బృందం కువైట్ చేరుకుంది. గులాం నబీ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీతో కూడిన ఈ బృందం కువైట్ ఉప ప్రధాని షరీదా అల్ ముషార
Sindoor | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా ఈ నెల రెండో వారంలో పాకిస్థాన్ (Pakistan) లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం (Indian Army) ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ పేరుతో మెరుపుద�
PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: భారత్ను ద్వేషించడమే పాకిస్థాన్ లక్ష్యమని, మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని ప్రధాని అన్నారు. మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే, ఉగ్రవాదుల అంతం దగ్గర పడి
‘ఆపరేషన్ సిందూర్'కు రుజువులు కావాలనేవారిని భారత వాయు సేన విమానానికి వేలాడదీసి, పాకిస్థాన్కు పంపించాలని రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ బీజేపీ ఎంపీ సీపీ జోషీ అన్నారు.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్' దాడుల్లో 200 మందికిపైగా పాకిస్థానీలు మరణించారు! వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా, మిగిలినవారు సైనికులు. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్�
Operation Sindoor | పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాల ఏరివేత కోసం భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు భీమారం మండల కేంద్రంలోని ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపారు.