Rahul Gandhi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో భారత ప్రభుత్వం వ్యహరించిన తీరుపై లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Ra
One Nation One Husband: లుథియానాలో జరిగిన సింధూరం పంపిణీ కార్యక్రమాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తప్పుపట్టారు. బీజేపీ ఇప్పుడేమైనా ఒకే దేశం, ఒకే భర్త(వన్ నేషన్ వన్ హజ్బెండ్) స్కీమ్ను ప్రారంభించిందా
Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా గూఢచర్యం కేసులో పంజాబ్ రాష్ట్రం తార్న్ తరణ్ జిల్లాకు చెందిన మరో వ్యక్తిని (Punjab spy) పోలీసులు అరెస్ట్ చేశారు.
DMK MP Kanimozhi: భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులకు, మిగితా దేశాల్లో జరుగుతున్న దాడులకు తేడా ఉన్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులను ఓ దేశం స్పాన్సర్ చేస్తున్నట్లు ఆమ�
ఆపరేషన్ సిందూర్ తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచార వ్యూహాన్ని జియోస్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానీ తప్పుపట్టారు. పాకిస్థాన్తో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో భారతీయ యుద్ధ విమానాలకు నష్టం జరి�
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాష చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్పై విజయం సాధించినట్టు భారత్ ప్రకటించింది. ఆ తర్వాత మోదీ ఆ కీర్తికాంత�
ఆపరేషన్ సిందూర్లో తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఎస్-400’కు సంబంధించి రష్యా కీలక ప్రకటన చేసింది. వీటికి సంబంధించి భారత్కు ఇవ్వాల్సిన మిగిలిన రెండు యూనిట్లను 2026లోగా అందజేసేంద
Delhi bar council | ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా (Social Media) లో ఓ వీడియోను పోస్టు చేసిన న్యాయ విద్యార్థిని (Law student) శర్మిష్ఠ పనోలి (Sharmishta Panoli) ని కోల్కతా పోలీసులు (Kolkata police) అరెస
ఇటీవల పాకిస్థాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఈ నెల 1 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది.
ప్రజల భద్రత, సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభినందించారు. ఈ మేరకు శనివారం జరిగిన ప్ర�