Pakistan | ఆపరేషన్ సిందూర్లో భాగంగా తమ కీలక సైనిక స్థావరాలపై భారత్ దాడులు నిజమే అని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా వెల్లడించారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన వింత వ్యాఖ్యలతో మరోసారి నవ్వుల పాలయ్యారు. భారత్లో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్లో ఫ్లడ్లైట్లను తమ దేశ సైబర్ యోధులు హ్యాక్ చేశారని చెప్పి నెటిజన్ల చేతిలో విపరీతంగ�
ఆపరేషన్ ‘సిందూర్'తో మన శత్రువుపై ఘన విజయం సాధించామని, సాయుధ దళాల అసాధారణ సమన్వయం వల్లే ఈ విజయం సిద్ధించిందని భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో పుంఖానుపుంఖాలుగా ప్రసంగిస్తున్నప్పటికీ, అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభ తగ్గిపోతున్న సూచనలే అంతకంతకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉగ�
గత ఏడాది జూన్ 9న వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కి మించి సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. కేవలం 240 స్థానాల్లో గెలుపొంది�
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేయటంలో మోదీ సర్కార్ వైఫల్యం మరోసారి బయటపడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్ర నిరోధక కమిటీకి వైస్-చైర్గా పాక్ ఎంపికైంది.
ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సైతం అందుకు మినహాయింపు కాద ని అంటుండటం ఏమంత దిగ్భ్రాంతిని కలిగించడం లేదు.
భారత ఆర్మీ జవాన్ కొత్త సంపత్కు జిల్లా ప్రముఖులు, మండల వాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సంపత్ ను ఖ�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా.. కేంద్రంలోని మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది.