Amit Malviya | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి భారత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ సమయంలో ఐదు జెట్ విమానాలు కూలిపోయాయంటూ ఆయన చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తూ.. కాంగ్రె�
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాక్ ఉద్రిక్తల వేళ 5 యుద్ధ విమానాలు కూలినట్లు ఆయన తెలిపారు. రిపబ్లికన్ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఎవ
Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునిక యుద్ధాలను భారత్ గెలవలేదని త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడటం వల్ల మన సన్నద్ధత బలహీనమవుతుందని హెచ్చరించారు. దేశీయం�
Ajit Doval | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ ధోవల్ (Ajit Doval) కీలక వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor | ఇటీవల పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పోరులో భారత్ వైపు కూడా నష్టం జరిగిందా? అంటే అవునే అంటున్నారు ఫ్రాన్స్ వైమానిక దళాధిపతి జనరల్ జెరోమ్ బెల్లాంగర్. ఆ యుద్ధంలో భారత్కు చెందిన ఓ మ�
పాకిస్థాన్కు చెందిన సైనిక హార్డ్వేర్లో 81 శాతం చైనాకు చెందినదని, తన సైనిక సాంకేతికతను పరీక్షించుకునేందుకు ప్రత్యక్ష ప్రయోగశాలగా పాకిస్థాన్ని చైనా ఉపయోగించుకుంటోందని భారత సైన్యం వెల్లడించింది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ చైనా తన ఆయుధాలను పరీక్షించినట్లు ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ సింగ్ తెలిపారు. ఆ ఆపరేషన్ను లైవ్ వెపన్స్ ల్యాబ్గా వాడిందన్నారు. పాకిస్థాన్ వద్ద 81 శాతం మిలిటరీ హార్డ
BrahMos Attack | ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందించడానికి ఎలాంటి సమయం లేకపోయింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ
Hockey Asia Cup : భారత్, పాకిస్థాన్ల మధ్య క్రీడా సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. హాకీ ఆసియా కప్ (Hockey Asia Cup)లో పాక్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ మాత్రం తమ జట్టును ఇండియాకు పంపించేం�
‘ఆపరేషన్ సిందూర్' ప్రారంభంలో భారత వాయు సేన కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఇండోనేషియాలోని ఇండియన్ డిఫెన్స్ అటాషే, కెప్టెన్ (ఇండియన్ నేవీ) శివ్ కుమార్ చెప్పారు. దీనికి కారణం భారత దేశ రాజకీయ న�
Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మ�
రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) తదుపరి కార్యదర్శిగా పంజాబ్ కేడర్కి చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ని శనివారం కేంద్ర ప్రభుత్వం నియమించింది.