రెడ్మి కే50ఐ కొనుగోలు చేసే వారికి రూ 4999 విలువైన ఫ్రీ స్మార్ట్ స్పీకర్ను షియామి ఆఫర్ చేస్తోంది. రెడ్మి కే50ఐతో పాటు కొద్దిరోజుల కిందట ప్రకటించిన ఐఆర్ కంట్రోల్తో కూడిన షియామి స్మార్ట్ స్పీకర్ను ఫ�
ఆధునిక ప్రపంచంలో ‘ఇంటర్నెట్' ఒక సరికొత్త మార్కెట్ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయవంతమైన వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రమాణంగా మారింది. ఇది వివిధ ఉత్పత్తులకు, సేవలకు అనేక అవకాశాలు కల్పిస్�
గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో మూడు చోట్ల ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం వేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాట్ల వేలం పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్
భర్త ఆఫీసుకు వెళ్లాక కంప్యూటర్ ఆన్ చేసింది. అంతలోనే ‘హాయ్..ఐయామ్ శేఖర్' అంటూ ఓ మెస్సేజ్. రిైప్లె ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు మళ్లీ మెస్సేజ్. ఏంటీ సమాధానం ఇవ్వడం లేదు? నీకిష్టం లేదా నాతో మాట్లాడటం? అంటూ సంద
ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు సోమవారం ఆన్లైన్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు
నగరంలోని ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లకు ఆన్లైన్లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నగరంలోని అరణ్యభవన్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆన్లైన్�
సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. ఇటీవల ఆన్లైన్లో దుస్తులు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ‘మీషో’ పేరిట నేరాలకు పాల్పడుతున�
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం కాచిగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం అడిషి�
రాష్ట్ర ధ్రువీకరణ కమిటీ సభ్యుడు శ్రీహరి మెదక్ ఏరియా దవాఖాన సందర్శన మెదక్ అర్బన్, మే 20 : దవాఖానల్లో రోగులకు అంది స్తున్న వైద్యసేవలను తప్పనిసరిగా ఆన్లైన్లోనే నమోదు చేయాలని ధ్రువీకరణ కమిటీ డిప్యూటీ డై�
నకిలీ ఆన్లైన్ ఫ్లైట్ టికెట్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కెనడాకు విమాన టికెట్ను బుక్ చేసుకున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ ముఠా చేతిలో
బ్యాంక్ ఖాతాల నుంచి క్షణాల్లో సొమ్ము మాయం చేస్తూ సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. వైన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ (32) నుంచి నేరగాళ్లు రూ 4.8 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ : తెలుగు భాషకు చెందిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో సహస్ర అవధాని వద్దిపర్తి పద్మాకర్ ‘సప్త ఖంఢ అవధాన సాహితీ ఝరి’కి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా ఒక్కొక్క ఖండం చ�