ప్రభుత్వ వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సాంకేతికత తోడుగా నవీకరణ వైపు అడుగులు వేస్తున్నది. ఇందుకు నిదర్శనమే టెలీ మెడిసిన్. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన టెలీమెడిసిన్ సేవలు గ్
ఐఈటీఈ పాలకమండలి ఎన్నికల్లో దుశ్చర్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) గవర్నింగ్ కౌన్సిల్-2022 ఎన్నికల్లో �
భారతీయ ఆహార వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ (టీసీఐ), ఇక్రిశాట్ సంయుక్తంగా ఓపెన్
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు వాటి పట్ల అవగాహనే సరైన అస్త్రమని మహిళా భద్రతా విభా గం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా అన్నారు. సైబర్ నేరాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ చైతన్యం త�
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీస
తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో
జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్లైన్ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆది�
రెడ్మి కే50ఐ కొనుగోలు చేసే వారికి రూ 4999 విలువైన ఫ్రీ స్మార్ట్ స్పీకర్ను షియామి ఆఫర్ చేస్తోంది. రెడ్మి కే50ఐతో పాటు కొద్దిరోజుల కిందట ప్రకటించిన ఐఆర్ కంట్రోల్తో కూడిన షియామి స్మార్ట్ స్పీకర్ను ఫ�
ఆధునిక ప్రపంచంలో ‘ఇంటర్నెట్' ఒక సరికొత్త మార్కెట్ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయవంతమైన వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రమాణంగా మారింది. ఇది వివిధ ఉత్పత్తులకు, సేవలకు అనేక అవకాశాలు కల్పిస్�
గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో మూడు చోట్ల ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం వేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాట్ల వేలం పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్
భర్త ఆఫీసుకు వెళ్లాక కంప్యూటర్ ఆన్ చేసింది. అంతలోనే ‘హాయ్..ఐయామ్ శేఖర్' అంటూ ఓ మెస్సేజ్. రిైప్లె ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు మళ్లీ మెస్సేజ్. ఏంటీ సమాధానం ఇవ్వడం లేదు? నీకిష్టం లేదా నాతో మాట్లాడటం? అంటూ సంద
ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు సోమవారం ఆన్లైన్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు
నగరంలోని ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లకు ఆన్లైన్లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నగరంలోని అరణ్యభవన్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆన్లైన్�