ఆన్లైన్లో జాకెట్లను మాత్రమే విక్రయించే ట్రెండ్కు చాలాకాలం క్రితమే శ్రీకారం చుట్టారు కోల్కతాకు చెందిన జూహీ పోద్దార్, ప్రియాంకా పాల్. ఇద్దరూ జిగిరి దోస్తులు. ‘సఖియా’ ఆ స్నేహితుల కలలపంట. తమ సంస్థ ద్వ
Social Media Breaks | చాలామంది స్మార్ట్ఫోన్ను వాడాల్సిన దానికంటే ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్ మోగితే చాలు.. ఎవరు మెసేజ్ చేశారా అని ఆదుర్దా పడుతున్నారు. ఏదైనా నోటిఫికేషన్ వస్తే చాలు.. వెంటనే చెక్ చేసుకుంటున్నారు.
పీహెచ్సీలపై పర్యవేక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 729 కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలకు పది రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఆన్లైన్లోకి తీసుకురావాలని ఆర్థిక,
వాట్సాప్ గ్రూప్లో ఓ మహిళ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు అధిక లాభాల ఆశచూపి రూ.13.36 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మ�
పరీక్ష ఫలితాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అమల్లోకి తెస్తున్నది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లోనే ఆన్లైన్ ఈ-వాల్యూయేషన్ ఉండగా, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ అమలుచేస్తూ నిర్ణయం తీస�
వ్యవసాయశాఖ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. పంటల సాగు విషయంలో యాత్రీకరణలో ముందుంటున్న ఈ శాఖ ఆధునిక పద్ధతులతో రైతుల సేవలో అగ్రగామిగా నిలుస్తున్నది. ఇప్పటివరకు రైతుల పంటల వివరాలను ఏఈఓలు కాగితాల్ల�
ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్ర�
ప్రభుత్వ వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సాంకేతికత తోడుగా నవీకరణ వైపు అడుగులు వేస్తున్నది. ఇందుకు నిదర్శనమే టెలీ మెడిసిన్. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన టెలీమెడిసిన్ సేవలు గ్
ఐఈటీఈ పాలకమండలి ఎన్నికల్లో దుశ్చర్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) గవర్నింగ్ కౌన్సిల్-2022 ఎన్నికల్లో �
భారతీయ ఆహార వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ (టీసీఐ), ఇక్రిశాట్ సంయుక్తంగా ఓపెన్
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు వాటి పట్ల అవగాహనే సరైన అస్త్రమని మహిళా భద్రతా విభా గం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా అన్నారు. సైబర్ నేరాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ చైతన్యం త�
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీస
తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో
జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్లైన్ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆది�