కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వీటితోపాటు వసతి గదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
కేరళలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ తిని ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. కాసరగోడ్ (Kasaragod) సమీపంలోని పెరుంబల (Perumbala) ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల యువతి అంజూ శ్రీపార్వతి.. డిసెంబర్ 31వ తేదీన రొ�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరును ఇక ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదానితనం పెంచేందుకు ఈ చర్యలను చేప�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అ య్యాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజలకు సేవలు.. యాప్ సంస్థలకు కమీషన్
ఫోన్పే, గూగుల్ పే వంటి సంస్థలు స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ఆయా బ్యాంకులు పేమెంట్ సంస్థలకు కమీషన్ చెల్లిస్తుంటాయి.
ఏటా పెన్షన్ను తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ (పీడీఏ)కి తమ జీవన్ ప్రమాణ్ లేదా వార్షిక జీవన ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రతిఏటా శ్రీవారి
Homeless Man | తల దాచుకునేందుకు ఇల్లు లేదు. ఫుట్పాత్పైనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఓ చిన్న మ్యాట్ వేసుకుని గొడుగు అడ్డు పెట్టుకుని అక్కడే నిద్రిస్తున్నాడు. అలాంటి వ్యక్తి తనకున్న చోటులోనే కొద్దిగా వీధి
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆస్తుల బదాలాయింపును సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. దేశంలో ఏ రా ష్ట్రంలో లేని విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పా రదర్శకత
తెలంగాణ వైద్య రంగంలో నూతన విప్లవం.. దేశ చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం.. ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్న శుభసమయం.. ఎనిమిదేండ్లలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలంగాణ, మరో చారిత్రక