న్యూఢిల్లీ, నవంబర్ 17: భారతదేశంలో చిన్నపిల్లలపై ఆన్లైన్లో లైంగిక వేధింపులు విపరీతంగా పెరుగుతున్నాయని ఇంటర్పోల్ తన నివేదికలో పేర్కొన్నది. గడిచిన మూడేండ్లలో (2017-2020) భారత్లో 24 లక్షల కేసులు నమోదు అయినట్ట
సర్వదర్శనం | తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్లైన్లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. టీటీ�
సర్వదర్శనం టోకెన్లు| తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను సెప్టెంబర్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ
గణేశ్ | వినాయక చవితి సందర్భంగా సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆన్లైన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు
వజ్రోత్సవ భారతం| ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 దేశాల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవ భారతం అనే పేరుతో ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని
టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ జిల్లాలో అమలు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా.. సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రాష్ట్ర �
అమరావతి : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ కాసేపటి క్రితం విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 �
అమరావతి : తల్లి తనకు కుక్క పిల్లను కొనివ్వలేదన్న మనస్తాపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. షణ్ముక వంశీ (16) అనే యువకుడు ఇటీవల ఆన్లైన్లో రూ. 30 వేల విలువైన ఓ
తిరుమల,జూన్ 8: టీటీడీ శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట�