హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఔషధం పంపిణీని నాలుగైదు రోజుల్లో వికేంద్రీకరణ, ఆన్లైన్ ద్వారా ప్రారంభించాలని ని�
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టీటీడ�
వీడియోకాల్ ద్వారా మంత్రోచ్చారణ కరోనా వేళ పురోహితుడి వినూత్న ఆలోచన మెదక్ జిల్లాలో ఒక్కటైన కొత్త జంట పాపన్నపేట, 05 మే: లగ్గం అంటేనే పచ్చని పందిళ్లు, పురోహితుడి వేదమంత్రాలు, చుట్టాల హడావుడి.. పెండ్లి తంతు మొ
ఉగాది వేడుకలు| కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఉగాది సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 17న ఇంటర్నెట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కెనడాలో ఉన్న 500 మందికిపైగా తెలుగువారు పాల
ముఖ్యమత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుత
వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �
ఫేస్బుక్ యూజర్ల డేటా|
దాదాపు 53.3 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం ఆన్లైన్లో కనిపించడం కలకలంరేపింది. ఈ సమాచారం తేలిగ్గా పొందేలా ఓ వెబ్సైట్లో ...
ఆన్లైనే మాధ్యమంగా సురభి సంస్థల వినూత్న ప్రయోగం ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనలు వినాయక నాట్య మండలి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు ప్రదర
పుస్తకాలు రాసే విధానానికి ఇకపై స్వస్తియాప్లోనే మహిళా సంఘాల నిర్వహణరంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) కార్యక�