ప్రజలకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచండి కనీసం 2 రోజులకు బఫర్ స్టాక్ పెట్టండి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ దేశంలో కొత్తగా 1.94 లక్షల కేసులు న్యూఢిల్లీ, జనవరి 12: ఒమిక్రాన్
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వారం చివర్లో కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అనంతరం మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్
అల్లం వంటింట్లో ఉండే దివ్యౌషధం. దీన్ని రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు దరి చేరవు. అందుకే
Omicron symptoms | కొద్దిరోజులుగా భారత్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా బాగానే వస్తున్నాయి. రెండేండ్ల నుంచి కరో�
Booster dose | కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను తీసుకొచ్చాయి. నైట్ క
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో చెప్పింది. పశ్చిమం నుంచి తూర్ప�
Corona cases | దేశంలో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది.
Corona | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మెరుపువేగంతో వ్యాప్తిచెందుతుండటంతో భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రెండు వారాల వ్యవధిలో రోజువారీ కేసుల�
ప్రతి పడకకూ ఆక్సిజన్ కల్పించేలా చర్యలు అత్యవసరమైతేనే సాధారణ అడ్మిషన్లు, శస్త్రచికిత్సలు ఆస్పత్రిలో సిబ్బందికి సెలవులు రద్దు సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట్: గ్రేట
అప్రమత్తంగా ఉండాలని రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ ఒక్కరోజే 1.79 లక్షల కరోనా కేసులు మొదలైన ప్రికాషన్ డోసు పంపిణీ రాజ్నాథ్, నితీశ్కుమార్, బొమ్మైలకు కరోనా పాజిటివ్ న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కరోన�
ముంబై: వీకెండ్ వల్ల మహారాష్ట్రలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 33,470 మందికి పాజటివ్గా నిర్ధారణ అయ్యింది. ఒక్క ముంబైలోనే 13,648 కరోనా కేసులు నమోదయ్యాయి. వాణిజ్య నగరంలో యాక్టివ్ కేసులు 1,03,862కు చేరగా, ఆసు
కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలు రోజూ 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ పిచికారీ ఆరు జోన్లలో 500 మందితో ప్రత్యేక టీంలు త్వరలో ప్రతి సర్కిల్లో రెండు ఐసొలేషన్ కేంద్రాలు సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కర�
సిమ్లా: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్ వ్యాపిని నియంత్రించేందుకు పలు ఆంక్షలు విధించింది. ఈ నెల 24 వరకు సామాజిక, మతపరమైన కార్యక్రమాలను న
వాషింగ్టన్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాప్తిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల నమోదు 21 లక్షలు దాటింది. ఒమిక్ర