పలు మెట్రో నగరాల్లో విజృంభణ బీఏ.2 కేసులూ గణనీయంగానే.. ఇన్సాకాగ్ నిపుణుల వెల్లడి దిగివస్తున్న ఆర్-నాట్ విలువ 14 రోజుల్లో దేశంలో పీక్ స్టేజ్ ఐఐటీ మద్రాస్ పరిశోధకుల అంచనా న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో ఒమిక్
INSACOG: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సామూహిక వ్యాప్తి దశలో ఉన్నదని ది ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్-INSACOG) తెలిపింది. అదేవిధంగా ఇప్పటికే
కరోనా విజృంభణ వేళ ప్రతికూలత ఒక్కరోజే 3 లక్షలకుపైగా కొత్త కేసులు న్యూఢిల్లీ, జనవరి 20: దేశంలో కరోనా థర్డ్వేవ్ విజృంభిస్తున్నవేళ అత్యంత కీలకమైన ఐదు ల్యాబోరేటరీలు నిధుల కొరతతో మూతపడ్డాయి. కరోనా ఒమిక్రాన్
బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. సోమవారం కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర రాజధాని, ఐటీ హ�
Corona | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా వరుసగా రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 2.58 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
7,743కు చేరిన ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. 314 మంది వైరస్తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల
రాష్ట్రంలో వేగంగా వైరస్ వ్యాప్తి పండుగల వేళ జర భద్రం హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు వారాల్లోనే ఎనిమిదిన్నర రెట్లు పెరిగింది. ఈ నెలారంభంలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగార�
తాజాగా 315 కరోనా మరణాలు 5,753కు చేరిన ఒమిక్రాన్ కేసులు గాల్లో 5 నిమిషాల వరకే కరోనా డేంజర్ మార్చి మధ్యలో థర్డ్వేవ్ తగ్గుముఖం! న్యూఢిల్లీ, జనవరి 14: దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,64,202 కొత్త
తిరువనంతపురం: కేరళలో కొత్తగా 59 ఒమిక్రాన్ కేసులు గురువారం నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల మొత్తం సంఖ్య 480కి పెరిగింది. తాజాగా నమోదైన 59 కేసుల్లో అలప్పుజా జిల్లా నుంచి 12, త్రిసూర్ నుంచి 10
లండన్: ఆస్ట్రాజెనికా టీకాను బూస్టర్గా తీసుకుంటే అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు ట్రయల్స్ డేటా ద్వారా తెలుస్తోంది. ఆస్ట్రాజెనికా కంపెనీ వాక్స్జెవెరియా పేరుతో టీకాలను యూ�
నగరంలో పెరుగుతున్న కేసులు నిర్లక్ష్యంగా ఉండొద్దు వైద్యనిపుణుల హితవు నిలోఫర్లో రెండు పాజిటివ్ నమోదు సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వంద మందికి పైగా చ