హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం విచారణ ఏడోతేదీకి వాయిదా హైదరాబాద్, జనవరి 4 (నమసే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పలు రక�
రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేనేలేవని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్రావు స్పష్టంచేశారు. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనవరి చివ�
తేలిగ్గా తీసిపారేసిన యూపీ సీఎం లక్నో, జనవరి 3: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేలిగ్గా తీసిపారేశారు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వ
ప్రస్తుత పాలసీల్లోనే కవరేజీ: ఐఆర్డీఏఐ న్యూఢిల్లీ, జనవరి 3: కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్ బాధితులకు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఊరటనిచ్చింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ వైద్య ఖర్చులూ కవ�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,160 కరోనా కేసులు, 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా రోగులు మరణించారు. ఒక్క ముంబైలోన�
Corona | దేశంలో కరోనా (corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. తాజాగా దేశంలో కొత్తగా 33,750 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి.
తిరువనంతపురం: దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. ఆదివారం పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. కేరళలో 45 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ �
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ�
Odisha Omicron Cases | ఒడిశాలో ఆదివారం ఒకే రోజు 23 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23కు పెరిగింది. రాష్ట్ర
Omicron | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా నలుమూలా వ్యాప్తి చెందుతుండటంతో మహమ్మారి బారినపడుతున్న వారిసంఖ్య
Third wave likely | ఒక్క రోజులోనే యూకేలో లక్షకుపైగా, అమెరికాలో 4లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్లోనూ గడిచిన రెండు వారాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ఒకవేళ యూకే తరహాలో మన దేశంలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి చ�
న్యూఢిల్లీ: ప్రపంచంతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఆసుపత్ర�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నది. కేసుల సంఖ్య 1500కు చేరుతున్నది. శనివారం నాటికి 1431 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో వందకుపైగా