ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు 50 శాతం మేర పెరిగింది. శుక్రవారం మరో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 454కు చేరింది. �
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కరోనా కొత్త వేరియంట్ క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 23 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి
Omicron | కరోనా మహమ్మారి మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్నది. మొదటి రెండు దశల్లో కరోనాకు కేంద్రబిందువుగా ఉన్న రాష్ట్రం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు కూడా ప్రధాన కేంద్రంగా మారింది.
New year Business Challenges | ప్రస్తుత 2021లో ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని ఆర్జించిపెట్టిన స్టాక్ మార్కెట్కు కొత్త ఏడాదిలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ కేంద్ర బ్�
Omicron variant | మొన్నటిదాకా డెల్టా అంటూ భయపెట్టించిన కరోనా వైరస్.. ఇప్పుడు ఒమిక్రాన్గా మారి చూస్తుండగానే ప్రపంచమంతటా విస్తరించింది. మునపటి వేరియంట్ల కంటే వేగంగా విజృంభిస్తోంది. అయితే ఇదంతా మన మంచ�
Omicron | కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుందని, ఒకట్రెండు రోజుల్లో ఈ దశ మొదలు కావొచ్చని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే కేసుల
Anthony fauci | వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు సగానికిపైగా ఈ రకానికి చెందినవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి చివరి నా�
Omicron | కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. బహిరంగ ప్రదేశాలు, హోటళ్లు, బీచ్లలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది
Omicron | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఒక్కరోజులోనే 127 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు
ఏడాదంతా ఉద్యోగులకు అవకాశం కరోనా నేపథ్యంలో టాటా స్టీల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తదితర 7 సంస్థల నిర్ణయం కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిపడిన వర్క్ ఫ్రం హోం విధానం.. ఇకపై కొన్ని సంస్థల ఉద్యోగులకు ఎప్పటికీ అం
Jagtial |జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈనెల 25న షార్జా నుంచి జిల్లాలోని మెట్పల్లికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంట�
Omikron | జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదవడం స్థానికంగా కలకలంరేపింది. వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైందని డీఎంహెచ్వో డాక్టర్ కె వెంకటరమణ వివరాలను వెల్లడించారు.