Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 180 మంది ఒమిక్రాన్ బారినపడటంతో వెయ్యికి చేరువయ్యాయి. దేశంలో మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు
Omicron | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి అన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటున్నాయన�
Omicron | కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుందని, ఒకట్రెండు రోజుల్లో ఈ దశ మొదలు కావొచ్చని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే కేసుల
పొంచివున్న ఒమిక్రాన్ రిజర్వ్బ్యాంక్ హెచ్చరిక ముంబై, డిసెంబర్ 29: దేశ ఆర్థిక వ్యవస్థ క్రమేపీ వృద్ధిచెందుతున్నప్పటికీ, కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన సవాలుగా ఉందని రిజర్వ్బ్యాంక్ హెచ్చరించి�
కరోనా వైరస్ ప్రమాదం ఇక తప్పినట్లే అనుకుంటున్న తరుణంలో మళ్లా విజృంభిస్తున్నది. ఈసారి ‘ఒమిక్రాన్’ రూపంలో పడగ విప్పుతున్నది. మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కరోనా వేరియంట్ అంతగా ప్రమాదకారి కాదని �
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందరానగర్ దొడ్డి గ్రామంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన్నట్లు వైద్యాధికారి రమ్య తెలిపారు. ఇటీవల ఓ యువకుడు సౌదీ న�
Omicron varient: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కాలుమోపింది. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ వేరియంట్ ప్రభావం ఉన్నది. తాజాగా ర�
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో ముగ్గురు రిస్క్ దేశాలకు చెందినవారు కాగా.. నలుగురు ఇతర దేశాల నుంచి వచ్చినవారని వైద్యారోగ్య�
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ జారీచేశారు. బుధవారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఎల్లో అలర్ట్తో అమ�
Omicron Effect : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు కొవిడ్-19 పాజిటివిటీ రేటు ఎగబాకుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మెట్రో రైళ్లపై �
Covid vaccinations for children from January 3rd : minister Harish Rao | వచ్చే జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. 15-18 సంవత్సరాల