జైపూర్: రాజస్థాన్లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఇందులో 11 మంది జైపూర్కు, ఆరుగురు అజ్మీర్కు, ముగ్�
Omicron : more than 1.5 lakh infected in 108 countries | కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అమెరికా, బ్రిటన్లాంటి దేశాలల్లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఈ కొత్త ముప్పును అరికట్టేందుకు ప్రపంచదేశ�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం నాటికి ఈ సంఖ్య 415కు చేరిందని, 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 108 ఒమిక్రాన్ కేసులతో టాప్లో మహారాష్ట్ర ఉ�
ఈ కోవలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్నాటక, బిహార్, జార్ఖండ్, పంజాబ్, యూపీ… ఈ రాష్ట్రాలపై కేంద్రం ముఖ్యంగా దృష్టి సారించింది.
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
ఒక్కరోజులో 122 కేసులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి గరిష్టస్థాయికి కేసులు అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు చేజారిపోతాయి ఐఐటీ, కాన్పూర్ పరిశోధకుల నమూనా అధ్యయనం పండుగల దృష్ట్యా ప్రజలకు కేంద్రం కీలక సూచనలు �
ఈసీకి అలహాబాద్ హైకోర్టు సూచన దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతిపై ఆందోళన జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నది ర్యాలీలతో కేసులు భారీగా పెరుగుతాయి సభలు నిలిపేసేలా చర్యలు తీసుకోవాలి ప్రధానికి జస్టిస్ శేఖర్ కుమ�
రెండోరోజూ నమోదుకాని కొత్త కేసులు హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఒమిక్రాన్ వేరియంట్ సోకి చికిత్సపొందిన 10 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ యాక్టివ్ కేసుల సంఖ్య 28�
న్యూఢిల్లీ: దేశంలోని సగానికిపైగా రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 114 మ�