Omicron deaths | బ్రిటన్లో ఒమిక్రాన్ వైరస్తో ఇప్పటివరుకు 14 మంది చనిపోగా.. 129 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బుధవారం ఆ దేశ జూనియర్ ఆరోగ్య మంత్రి జిల్లియాన్ కీగన్ తెలిపారు
Highcourt | కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన�
Coronavirus | దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత
New Year | నూతన సంవత్సర వేడుకల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య విభాగాలు ఇచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్
Omicron Effect | మూడో ముప్పు వచ్చేలోగా మూడు ముళ్లు పడాలి’ అన్నది ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్న మాట. ఒమిక్రాన్ రూపంలో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్నదన్న వార్తలు పెండ్లీడు పిల్లలకు ఆకస్మిక వివాహ యోగానికి
Omicron cases in Telangana |తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒక్కరోజే కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఎ�
తిరువనంతపురం: కేరళలో మరో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఎర్నాకులం చేరుకున్న 6 మందికి, తిరువనంతపురం చేరుకున్న 3 మందికి ఈ కొత్త వేరియంట్ కరోనా సోకింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని మీడియా�
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 125 కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య అని ఢిల్లీ ఆరోగ్యశాఖ �
బీజింగ్ : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో చైనా అప్రమత్తమైంది. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న చైనా కరోనా కట్టడికి సర్వశక్తులొడ్డుతోంది. కేవలం ఒక కొవిడ్-19 కేసు వె
Delhi | ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ఉత్తర్�
Omicron | రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. నగరంలోని హయత్నగర్లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తమ�
Rahul Gandhi : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
PM Modi: కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై రేపు