PM Modi | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 60 ఏండ్లు దాటిన వృద్ధులకు బూస్టర్ డోస్ వేస్తామని ప్రధానినరేంద్రమోదీ ప్రకటించారు. శనివారం రాత్రి ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.