న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాక్సిన్ రెండ�
బూస్టర్ డోస్పై కేంద్రం పెడుతున్న కొర్రీలు దేశవ్యాప్తంగా 18-59 ఏండ్ల మధ్య వయస్కులకు శాపంగా మారాయి. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే 18 ఏండ్లకు పైబడిన వారందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్రం చెప�
రాష్ట్రంలోని 18 ఏండ్లు పైబడినవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రికాషన్ (బూస్టర్) డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.18 ఏండ్లు పైబడినవారికి ప్రికాషన్ డో
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత�
న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోసులను ఉచితంగా ఇవ్వాలని సీపీఐ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆదివారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్
పద్దెనిమిదేండ్లు నిండినవారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు డోసులు వ
న్యూఢిల్లీ: బూస్టర్ డోసు సర్వీస్ చార్జీ రూ.150 మించవద్దని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. అలాగే తొలి, రెండో డోసుగా తీసుకున్న టీకానే బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుగా తీసుకోవాలని సూచించింది. అన్ని �
సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి సూచించారు. ముఖ్యంగా ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే వైద్య సిబ్బంది ఈ �
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �