జూలై 15 నుంచి 75 రోజుల పాటు.. రాష్ర్టాల వినతిపై ఆలస్యంగా స్పందన న్యూఢిల్లీ, జూలై 13: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుతున్న విషయం తెలిస�
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకా కరోనా విపత్తు సమసిపోలేదని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే చాలా దేశాలు బూస్టర్ డోసులు వేసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తున్నా�
గడువు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 6: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు, బూస్టర్ డోసు మధ్�
దేశవ్యాప్తంగా ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ర్టాలు అప్రమత్తం కావాలని, టెస్టులు, ట్రేసింగ్ చేయాలని, అర్హులందరికీ టీకాలు వేయాలని కేంద్రం చెబుతున్నది తప్ప.. బూస్టర్ డోస్పై మాట మాట్లాడటం లేదు
దేశంలో ఎక్కువ జనాభా ఉన్న 18-59 మధ్య వయస్కులకు బూస్టర్ ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. కేవలం 12 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడినవారికే టీకా వేసేందుకు అనుమతి ఇస్తున్నది. అనేక రాష్ర్టాల్లో టీకా న
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పె�
కార్బివ్యాక్స్ టీకాను బూస్టర్ డోసుగా వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చిందని హైదరాబాద్ ఫార్మా సంస్థ బయలాజికల్-ఈ వెల్లడించింది. కొవాగ్జిన్ కానీ కొవిషీల్డ్ కానీ
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాక్సిన్ రెండ�
బూస్టర్ డోస్పై కేంద్రం పెడుతున్న కొర్రీలు దేశవ్యాప్తంగా 18-59 ఏండ్ల మధ్య వయస్కులకు శాపంగా మారాయి. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే 18 ఏండ్లకు పైబడిన వారందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్రం చెప�
రాష్ట్రంలోని 18 ఏండ్లు పైబడినవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రికాషన్ (బూస్టర్) డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.18 ఏండ్లు పైబడినవారికి ప్రికాషన్ డో
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత�
న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోసులను ఉచితంగా ఇవ్వాలని సీపీఐ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆదివారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్