న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోసులను ఉచితంగా ఇవ్వాలని సీపీఐ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆదివారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్
పద్దెనిమిదేండ్లు నిండినవారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు డోసులు వ
న్యూఢిల్లీ: బూస్టర్ డోసు సర్వీస్ చార్జీ రూ.150 మించవద్దని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. అలాగే తొలి, రెండో డోసుగా తీసుకున్న టీకానే బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుగా తీసుకోవాలని సూచించింది. అన్ని �
సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి సూచించారు. ముఖ్యంగా ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే వైద్య సిబ్బంది ఈ �
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
తూప్రాన్ మండలవ్యాప్తంగా 720 మందికి టీకా రామాయంపేటలో వైద్య శిబిరాల ఏర్పాటు తూప్రాన్/రామాయంపేట, జనవరి 29 : మండలవ్యాప్తంగా ఇప్పటివరకు 720 బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చామని తూప్రాన్ ప్రభుత్వ వైద్యుడు ఆనంద్ తెల�
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ఆరోగ్యశాఖ ఓ కొత్త సూచన చేసింది. కోవిడ్ నుంచి రికవరీ అయిన మూడు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని చెప్పింది. కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలిన వార�
health minister harish rao has written to union health minister mansukh mandaviya | కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాశారు. కరోనా సెకండ్ డోస్, ప్రికాషన్ (బూస్టర్ డోస్) డోసు మధ్య ఉన్న గడువును తొమ్మిది