చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
కరోనా కలకలం మళ్లీ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికా సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.
Minister Harish Rao | అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవడం అవసరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, త్వరలో అవసరమైనన్�
Minister Harish Rao | రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ 8 లక్షలు, కొవిషీల్డ్ 80 వేల డోసులు ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. �
కరోనా మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్నామని అనుకొంటున్న తరుణంలో ‘నిన్ను వదల బొమ్మాలి’ అంటూ మరోసారి తరుముకొస్తున్నది.
Dr R Guleria చైనాతో పోలిస్తే మన పరిస్థితి చాలా బెటర్గా ఉందని మేదాంత డైరక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. మన దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ చాలా సక్సెస్ఫుల్గా సాగిందన్నారు. హై రిస్క్ గ్రూపులో
యువత కొవిడ్ బూస్టర్ డోస్ వేసుకోవటం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు. వృద్ధుల తర్వాత వైరస్ బారిన పడుతున్నది వారేనని చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 ఏండ్ల పైబడినవారిలో 90 శాతం మంది బూస్టర్ డోస్ వేసుకో
న్యూఢిల్లీ, ఆగస్టు 10: హైదరాబాద్ ఫార్మా సంస్థ బయలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకాను ప్రికాషన్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ తీసుకున్న 18
న్యూఢిల్లీ : హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ కంపెనీ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్గా వేసేందుకు కేంద్రం ఆమోందం తెలిపింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి టీకా అందుబాటులోకి రాన
రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధిక�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషనరీ (బూస్టర్) డోస్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్ర�
కొవిడ్ వైరస్ను ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 18 ఏండ్లు నిండినవారికి బూస్టర్ డోస్ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 60 ఏండ్లు పైబ�