ముంబై : అలనాటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర ఇవాళ కోవిడ్ బూస్టర్ టీకా తీసుకున్నారు. ప్రికాషన్ డోసు తీసుకుంటున్న వీడియోను ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు. స్నేహితులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. అందరూ �
యూపీహెచ్సీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అబిడ్స్, సుల్తాన్బజార్, జనవరి 10 : వృద్ధులు, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 15 – 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినే�
తొలి రోజు 1,403 మందికి నల్లగొండ, జనవరి 10 : దావానంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కరోనాను నియంత్రించడంలో కీలకంగా మారిన వ్యాక్సినేషన్
చార్మినార్ : కరోనా బారిన పడకుండా వైరస్ నుండి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పొందాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. సోమవారం చార్మినార్ సమీపంలోని యునానీ ఆసుపత్రిలో ఫ్�
అంబర్పేట : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి బూస్టర్ డోసును ఇస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా 60 ఏళ్లు పై బడిన వారు,
Minsiter Harish rao | రాష్ట్రంలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీ 102 శాతం పూర్తయిందని మంత్రి హరీశ్ అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.
Minister Harish rao | రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పంపిణీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చార్మినార్ యునానీ దవాఖానలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొదటి డోసును
హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, 60 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు అర్హులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ఒక్కరోజే 1.59 లక్షల కేసులు నమోదు 10% దాటిపోయిన పాజిటివిటీ రేటు నలుగురు స�
ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రికాషనరీ డోస్ (బూస్టర్ డోస్)కు ఏర్పాట్లు పూర్తి చేశామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సంబంధిత శాఖ మంత్రి తన్నీరు హరీశ్�
జిల్లాలో 4364 మంది హెల్త్ వర్కర్లు 5704 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారు 49860 మంది పరిగి : కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు నేటి నుంచి ప్రికాషనరీ డోసు వేయాలని సర్కారు నిర్ణయించింది. �
90% మందిలో పెరిగిన ప్రతిరక్షకాలు: భారత్ బయోటెక్ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : కొవాగ్జిన్ బూస్టర్ డోస్తో మంచి ఫలితాలు వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. బూస్టర్ డోస్పై నిర్వహించిన ఫేజ్-2 ఫలిత
న్యూఢిల్లీ, జనవరి 8: తమను కూడా ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించి బూస్టర్ డోస్ ఇవ్వాలని బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తమకు బూస్�