న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసు తీసుకునేవారు కొత్తగా రిజస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చని వెల్లడించింది. ‘ప్రికాషన్ డోసు షెడ్యూల్ శని
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడ మారుతీనగర్లో డీబీఆర్ మిల్స్ యూపీహెచ్స
Booster Dose | అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందించేందుకు అనుమతించింది. రెండు డోసుల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి
బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం లండన్: ఒమిక్రాన్తో దవాఖాన పాలయ్యే ముప్పు నుంచి కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలిం
అమరావతి : టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, బూస్టర్ డోస్పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది. 15-18
Minister Harish Rao | వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీ
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కొత్త కరోనా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్పై చర్చ జరుగుతున్నది. కాగా, ముందు జాగ్రత్త డోసుగా కేంద్రంగా పేర్కొంటున్న మూడో డోసులో ఎలాంటి
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకునే వాళ్లు.. ముందు నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కోవిన్ పోర్టల్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఇవాళ ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. బూస్�
ముందస్తు జాగ్రత్త డోసుపై కేంద్రం జాబితా లిస్టులో మధుమేహం, గుండెజబ్బులు.. రెండో డోసు వేసుకొన్న 9-12 నెలల తర్వాతే బూస్టర్ డోసు: అధికారుల వెల్లడి ఈ నెల 30లోగా అధికారిక నిర్ణయం పిల్లలకు వ్యాక్సిన్ అశాస్త్రీయం..
హెల్త్ వర్కర్లకు 10 నుంచి బూస్టర్ డోస్: మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. 15-18 ఏండ్ల వయసున్న వారికి జనవరి 3 నుంచి కరోనా టీకా వేస్తామని ప్రధాని నరే�
జనవరి 3, 2022 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు డీఎన్ఏ వ్యాక్సిన్ను ఇవ్వడం ప్రారంభిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 141 కోట్ల డోస్లను