లోక్సభలో మాండవీయ వెల్లడి కరోనాపై 11 గంటల పాటు చర్చ లోక్సభలో 153 ప్రైవేటు బిల్లులు న్యూఢిల్లీ: బూస్టర్ డోసు, పిల్లలకు కరోనా టీకా అంశాలపై వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకొంటామని కేంద్ర �
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బూస్టర్ డోసుగా కొవిషీల్డ్ టీకాను వినియోగించేందుకు అనుమతివ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) భారత ఔషధ నియంత్రణ సంస్థకు (డీసీజీఐ) దరఖాస్తు చేసుకొన్నది. దేశంలో బూస్ట�
Omicron | ఒమిక్రాన్ సుడిగాలిలా చుట్టుకొస్తుండటంతో ప్రపంచదేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడాలంటే బూస్టర్ డోస్ ఒక్కటే శరణ్యమనే భావనకు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మూడో డోస్కు డిమాండ్
రెండో డోసు తర్వాత ఆర్నెల్లకు తీసుకోవాలి భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్ 10: కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని, అదే సరైన సమయమని భారత్ �
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బూస్టర్ డోసులు ఇచ్చేందుకు ముందు దేశ జనాభా అంతటికీ ముందుగా పూర్తి వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప�
కరోనా టీకా మూడో డోసుకు డిమాండ్ ముంబైలోని వైద్యులు వేసుకున్నట్టు వార్తలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: కరోనా సమూల కట్టడికి మూడో డోసు (బూస్టర్ డోసు) ఇవ్వాలన్న వాదన దేశంలో క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ముంబై,