ఆమన్నపేట, ఫిబ్రవరి 10: అమెరికతో చీకటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని భారత వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్న తాకట్టు పెడుతోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సీపీఎం జిల్లా కార
పార్లమెంట్లో వేయాల్సిన ప్రశ్నలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ తీరుపై ఆగ్�
PM Modi | సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అంతేగానీ సాంకేతికతే మిమ్మల్ని బానిసలుగా మార
రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాని మోదీపై రైతు సంఘాలు మండిపడ్డాయి. మోదీ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్న�
హైదరాబాద్ : భారత్–అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సాక్షాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదని, సర్కార్ మౌనం తెలంగాణలో తీవ్ర అనుమానాలకు తావిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మ
PM Modi | పరీక్షలు పండుగల లాంటివని, వాటిని భారంగా భావించవద్దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేవలం మార్కులపైన మాత్రమే దృష్టిపెట్టి చదవద్దని, జీవితాన్ని మెరుగుపర్చుకోవడం కోసం చదవాలని సూచించారు. విద్యార్థులపై
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. రాజ్యసభ (Rajya Sabha) లో గురువారం ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ చేసిన విమర్శలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. లోక్సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందు
హైదరాబాద్ ఫిబ్రవరి 5 : ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న 'ఎప్స్టీన్ ఫైల్స్'లో ప్రధాని నరేంద్ర మోడీ పేరు బయటపడటం భారత మహిళల గౌరవానికి, దేశ ప్రతిష్టకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశమని ప్రదేశ్ కాంగ్ర�
Parliament | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఒక ఆలోచనా విధానంగానీ, దూరదృష్టి గానీ, ఎలాంటి ప్రణాళిక గానీ లేవని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు మలేషియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్యం, శక్తి, సముద్ర భద్రత, పెట్టుబడులు తదితర అంశాలపై ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
PM Modi | అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒత్తిళ్లకు ప్రధానమంత్రి మోదీ తలొగ్గారా? ఆప్తమిత్రుడు అదానీపై అమెరికాలో కేసులు కొనసాగుతుండటం, వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల�
చైనాతో యుద్ధం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం చేతులెత్తేసిందా? డ్రాగన్ మూకలు విరుచుకుపడుతూ ముందుకు ఉరికివస్తుంటే, సైనికుల భద్రతను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిం�
భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే అముద్రిత పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీని ఉటంకిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సోమవారం లోక్సభలో తీవ్ర రభసకు దారితీసింది. భారత సరిహద్దు డోక్లాం స
అమెరికాతో ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న వాణిజ్య ఒప్పందంపై కీలకమైన ముందడుగు పడింది. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల అండతోపాటు బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి. తీవ్ర ఒ