కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశన్నంటాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటికే రెండు సార్లు పెరిగిన ధరలు తాజాగా మూడోసారి సైతం పెరిగాయి. రూ.993 పెంచుతూ.. కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఈ పెంపుత�
దేశవ్యాప్తంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేస్తున్న 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లలో ఒకటైన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పారిశ్రామిక స్మార్ట్ సిటీపై ఆశలు చిగురిస్తున్నాయ�
Koppula Eshwar : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడమే ఆలస్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం కమర్షిల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | దేశ చరిత్రలో ఎన్నడు పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల ( Gas Prices ) మీద రూ.993 పెంచిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
PM Modi | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్ (West Bengal) లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని విమర
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ధీమా వ్యక్తంచేశారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా తాము స్వీట్లు పంచుతామని చెప్పారు. బెంగాల్లో రెండు విడతల ఎన�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై మీరు చేసిన ప్రసంగంలో ‘మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతున్నది.. ఎంతో మంది మహిళలు ఈ అంశాన్ని న
Mallikharjun Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)పై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మోడీని టెర్రిరిస్ట్తో పోల్చారు.
Rahul Gandhi: డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ప్రధాని మోదీ ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ట్రంప్ ఆదేశాల ప్రకారమే మోదీ ఇజ్రాయెల్ టూరుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ట్రంప్ దూకమంట�
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, లాక్డౌన్ లాంటి సంచలనాత్మక నిర్ణయాల సమయంలోనే మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించార
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక (Karnataka) ప్రజలతో ప్రమాణం చేయించారు. దేశం అభివృద్ధి చెందాలంటే తాను చెప్పే తొమ్మది పనులు చేయాలని, ఆ తొమ్మిది పనులు చేస్తామని ప్రమాణం చేయాలని ఆయన కోరారు. ఆ మేరకు ప్రజ�
Asha Bhosle | భారతీయ సంగీత ప్రపంచంలో ఓ మహత్తర యుగానికి ముగింపు పలికింది. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన అద్భుతమైన గాత్రంతో ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాద�