PM Modi | భారత పర్యటన (India Tour) కు వచ్చిన జపాన్ ప్రధాని (Japan PM) సనాయె తకాయిచి (Sanae Thakaichi) ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సాదరంగా ఆహ్వానించారు. గురువారం ఇరువురు నేతలూ సంయుక్త మీడియా సమావేశం (Media Conference) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై మూడు వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. సాధారణంగా �
ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి, సంప్రదింపులు, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా పటిష్టమైన, నిరంతర చర్యలు తీసుకోవాలని భారత్, పాకిస్థాన్లకు చెందిన పలువుర�
Narendra Modi : ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చూడాలని, చర్చలు జరపాలని, గతంలోలాగా ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించాలని కోరుతూ.. ఇండియా, పాకిస్తాన్లకు చెందిన 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ ప్రధ
జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టకుండా ప్రధాని మోదీ ద్రో హం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోలర్ ఆధ
Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో కీలక మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి
PM Modi | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon).. భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) తో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ (Andy Jessy) సమావేశమైన అనంతరం ఈ కీలక ప్రక
ప్రపంచంలో అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతున్నదనే భావన స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ఏకైక మహాశక్తిగా ఉన్న అమెరికా, ఇపుడు చైనా వంటి దేశాల ఎదుగుదలతో పాటు బహుళధ్రువ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొంటున్నది.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను రాష్
India ships | భారత నౌకాదళ (Indian Navy) శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ముందడుగు వేశారు. కోల్కతా (Kolkata) లోని శ్యామప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherji) పోర్టులో ఈరోజు జరిగిన �
కుట్ర‘దారు‘ల్లోకి తెలంగాణను మళ్లించగలమని మళ్లీ మునుపటి శత్రు మూకలు భ్రమ పడుతున్నాయి. పెట్టుబడిదారులు పన్నాగంతోనే పవన్ కల్యాణ్ పాత్రను ప్రవేశపెడుతున్నారు. కాకపోతే నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్రెడ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో తనతో ఫొటో తీసుకోవాలంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వేడుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అ�
‘ప్రియమైన నరేంద్రమోదీ గారికి, 1964 మే 27న నేను ఈ లోకానికి వచ్చిన తర్వాత సాధారణంగా లేఖలు రాయడం మానేశాను. అయితే పాత అలవాట్లు అంత సులభంగా పోవు. నా కుమార్తె, మనవళ్లు ఇక్కడే ఉన్నారు. మాలో ఎవరికీ మీతో వ్యక్తిగత పరిచయ�