బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గురువారం గాంధీమైదాన్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021ని బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
PM Modi | భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీ సత్యసాయి బాబాతో ఉన్న సంబంధాలను నెమరేసుకున్నా
Indian Economy | కేంద్రంలో వరుసగా మూడోసారి గద్దెనెక్కిన మోదీ సర్కారు.. 2029కల్లా భారత్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని చెప్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచూ తన మూడో టర్మ్ మ
Bihar : బిహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ, క్యాబినెట్�
ఏ దేశం అభివృద్ధి స్థాయినైనా అంచనా వేయడానికి అంతర్జాతీయ సూచీలు ఒక ముఖ్యమైన ప్రమాణం. ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ, అవినీతి స్థాయి, ప్రజాస్వామ్య నాణ్యత, జీవన ప్రమాణం వంటి పలు అంశాలను ఆధారంగా చ�
బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మరోమారు నిరాశే ఎదురైంది. తన బర్త్డే వేళ అధిష్ఠానం నుంచి విషెస్ వస్తాయని పొద్దంతా ఎదురుచూసిన రేవంత్రెడ్డికి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో ఏడాది కూడా అధిష్టానం ఆశీస్సులు అ
ఓవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అధిష్ఠానం యుద్ధం చేస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన సీఎం రేవంత్రెడ్డి మాత్రం బడే భాయ్ అంటూ మోదీతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మోదీతో తన బంధా
ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతుంది. తమ బాగోగులు చూసుకొన్న ఆ ఫలానా పార్ట�
నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
నటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణాకు మరోసారి హత్య, సామూహిక లైంగికదాడి బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర, అమరావతిలోని ఆమె కార్యాలయానికి స్పీడ్ పోస్ట్లో ఈసారి బెదిరింపులు వచ్చాయి.
భారతీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. వ్యవసాయం, ఫార్మా రంగాలపై ఆంక్షలను ఎత్తివేయాలని మొదటి నుంచీ ఒత్తిడి చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం రష్య�