రెండో డోసు కూడా 100 శాతం పూర్తి చేయాలి 15-18 ఏండ్ల వారికి జనవరి 3 నుంచి వ్యాక్సిన్ 60 ఏండ్లు దాటిన వాళ్లకు బూస్టర్ డోస్కు ఏర్పాట్లు 70 లక్షల డోసులు అవసరం పడుతాయని అంచనా వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ �
Another three test positive for omicron in Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య
Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఉద్యోగులతో పాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల్లో 2,300 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్ష
కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్ హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరికి పాజిటివ్గా తేల�
Night Curfew in Delhi | దేశ రాజధాని ఢిల్లీ కూడా నైట్ కర్ఫ్యూ దిశగా అడుగులు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించ�
RGV on RRR | సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అభిమానులంతా ఆర్జీవీగా పిలుచుకునే ఈ ట్యాలెంటెడ్ దర్శకుడు.. సమాజంలోని పలు అంశాలపై
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ జాబితాలో మధ్యప్రదేశ్ కూడా చేరింది. ఆ రాష్ట్రంలో తొలిసారే ఎనిమిది కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కరోనా కేసులు ఇండోర్లో వెలుగుచూసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత�
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా వ్యాపిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివ�
Omicron | ఆంధ్రప్రదేశ్లో మరో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏండ్ల వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రి�
France Corona | ఫ్రాన్స్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు 1,04,611 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల నుంచి ఫ్రాన్స్లో ప�
హెల్త్ వర్కర్లకు 10 నుంచి బూస్టర్ డోస్: మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. 15-18 ఏండ్ల వయసున్న వారికి జనవరి 3 నుంచి కరోనా టీకా వేస్తామని ప్రధాని నరే�