ఒలింపిక్స్ ముగిసిన కొద్దిరోజుల తర్వాత ప్రపంచ టాప్ అథ్లెట్లు అంతా మళ్లీ పోటీలకు సిద్ధమయ్యారు. బెల్జియంలోని బ్రస్సెల్స్ వేదికగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్లో అథ్లెట�
Vinesh Phogat : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపధ్యంలో ఆమె మామ మహవీర్ ఫోగట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ఒలింపిక్స్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని తాను కోరుకున్నానని వ్యాఖ్యాన�
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వంటి భారీ క్రీడా ఈవెంట్స్ను నిర్వహించడం భారత్ కల అని, 2036లో దేశంలో విశ్వక్రీడలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సం
PR Sreejesh | ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా యువ షూటర్ మనూభాకర్ వ్యవహరించనున్నారు. ఇప్పుడు ఆమెతోపాటు హాకీ గోల్కీపర్ శ్రీజేశ్కు కూడా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించి�
Olympics | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని నెగ్గింది. స్పెయిన్ జట్టును 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. భారత జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో కాంస్య ప�
Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్కు ఫైనల్ మ్యాచ్కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కేజీల వెయిట్ కేటగిరీ ఈవెంట్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ వ్యవహారంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ�
జనాభా రీత్యా యావత్ ప్రపంచంలో మన దేశానిదే అగ్రస్థానం. 142.5 కోట్ల జనాభా ఉన్న చైనాను ఎప్పుడో అధిగమించిన మన దేశం 144.17 కోట్లకు చేరుకున్నది. తాజా బడ్జెట్లో కేంద్రం క్రీడారంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించింది.
Manu Bhaker | పారిస్ వేదికగా ఆదివారం జరిగిన ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. ఒలింపిక్స్లో పతకం నెగ్గి తొలి భారతీయ మహిళా షూటర్
విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రపంచమంతా ఒక్క చోట చేరి క్రీడాలోకంలో విహరించే అరుదైన సందర్భం అచ్చెరువొందనుంది. దేశాల సరిహద్దులను చెరిపేస్తూ..
ఒలింపిక్స్ ఆరంభానికి ముందే కెనడా ఫుట్బాల్ జట్టులోని పలువురు చేసిన నిర్వాకానికి ఆ దేశం ఐవోసీ ఎదుట క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. న్యూజిలాండ్ సాకర్ టీమ్ ట్రైనింగ్ సెషన్లో భ
ఒలింపిక్స్లో భారత హాకీది మరే దేశానికీ లేని ఘనమైన చరిత్ర. ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఒలింపిక్స్లలో స్వర్ణాలతో భారత జైత్రయాత్ర అప్రతిహాతంగా సాగింది. విశ్వక్రీడల్లో భారత్ మొత్తం పది స్వర్ణాలు గె�
ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమనే గురువుగా మలుచుకుని తన విలువిద్య విన్యాసాలతో పాండవులను ఆశ్చర్యచకితుల్ని చేసిన ఏకలవ్యుడి ఘనమైన వారసత్వం.. పక్షి కంటిని గురిపెట్టి కొట్టిన అర్జునుడి వీరత్వం ఉన్న విలువిద్య (