భారత స్టార్ లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్లో జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్ నుంచి పారిస్ విశ్వక్రీడలకు ఎంపికైన తొలి అథ్లెట్గా నిలిచాడు. �
తెలంగాణలో స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేస్తున్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాలని కసరత్తు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
Tori Bowie | రియో ఒలింపిక్స్లో మూడు పతకాలు గెలిచిన అమెరికా స్ప్రింటర్ టోరీ బౌవి ఆకస్మికంగా మరణించింది.ఫ్లోరిడాలోని ఓర్లాండాలో ఉన్న తన ఇంట్లో మృతదేహాన్ని గుర్తించినట్లు ఐకాన్ మేనేజ్మెంట్ తన ఇన్స్టాగ్ర�
Tori Bowie | రియో ఒలింపిక్స్లో మూడు పతకాలు గెలిచిన అమెరికా అథ్లెట్ టోరీ ఇంట్లో మృతి చెందింది. 32 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. టోరీ బౌవీ గురించి ఐకాన్ మేనేజ్మెంట్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింద�
బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సముచిత రీతిలో సత్కరించింది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ బాక్సింగ్ విజేత, తమ సంస్థ బ్రా
ప్రపంచ శ్రేణి క్రీడాకారులుగా రాణించడంతోపాటు ఒలింపిక్స్ లక్ష్యం నెరవేర్చేలా క్రీడాకారులు శ్రమించాలని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి, హెచ్పీఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ వాకాటి కరుణ అన్న�
ప్రతిష్ఠాత్మక పారిస్ (2024) ఒలింపిక్స్తో పాటు ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీకి భారత యువ అథ్లెట్లు వికాస్సింగ్, పరమ్జీత్సింగ్ బిస్త్ అర్హత సాధించారు.
సైదాబాద్ జువెనైల్ హోమ్కు చెందిన బాలుడు రాష్ట్ర స్థాయి ఆర్చరీ టోర్నీకి ఎంపికయ్యాడు. రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న కరీంనగర్లో జరిగే టోర్నీలో సదరు బాలుడు బరిలోకి దిగుతున్నాడు.
సిద్దిపేట,ఆగస్టు 29: క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా�
Sindhu Tapasvi | సింధు సంధించే కిల్లింగ్ కిక్స్కు రికార్డులెన్నో బద్దలైపోయాయి. ఆ కఠోర సంకల్పానికి రెండు గిన్నిస్ రికార్డులు దాసోహమన్నాయి. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న యుద్ధ విద్య జీవిత గమ్యమైంది. ఒలింపిక్స్లో
ఓ యువకుడు కష్టాలను అధిగమిస్తూ జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికల మీద భారత్ తరఫున సైక్లింగ్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామాని�
వింటర్ ఒలింపిక్స్లో ముగిసిన భారత్ పోరాటం బీజింగ్: వింటర్ ఒలింపిక్స్లో భారత్కు మరోసారి నిరాశ తప్పలేదు. బీజింగ్ వేదికగా జరుగుతున్న విశ్వక్రీడలకు ఎంపికైన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్ బరిలోకి ద