ఓ యువకుడు కష్టాలను అధిగమిస్తూ జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికల మీద భారత్ తరఫున సైక్లింగ్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామాని�
వింటర్ ఒలింపిక్స్లో ముగిసిన భారత్ పోరాటం బీజింగ్: వింటర్ ఒలింపిక్స్లో భారత్కు మరోసారి నిరాశ తప్పలేదు. బీజింగ్ వేదికగా జరుగుతున్న విశ్వక్రీడలకు ఎంపికైన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్ బరిలోకి ద
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ బీజింగ్: ప్రతిష్ఠాత్మక బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్.. జెయింట్ స్లాలమ్ ఈవెంట్లో 45వ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పోట�
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వింటర్ ఒలింపిక్స్లో సత్తాచాటుతానని భారత యువ స్కీయర్ అరిఫ్ ఖాన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే నెల 4 నుంచి మొదలవుతున్న బీజింగ్ ఒలింపిక్స్లో అరిఫ్ ఖాన్ భారత్ తరఫు�
India at Olympics | టోక్యో ఒలింపిక్స్..భారత క్రీడా చరిత్రలో మరుపురాని సందర్భం. ప్రమాదకర కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా మొదలైన విశ్వక్రీడల్లో భారత్ అసమాన ప్రదర్శనతో అదరగొట్టింది. గతానికి పూర్తి భిన్న
ఖేల్ రత్న అందుకున్న మిథాలీ, నీరజ్, లవ్లీనా శిఖర్ ధవన్కు అర్జున న్యూఢిల్లీ: వార్షిక క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ క్రీడా తారలతో తళుక్కుమంది. శనివారం జరిగిన �
లాసానె: తొమ్మిదేండ్ల తర్వాత అమెరికన్ అథ్లెట్ ఎరిక్ కినార్డ్కు అదృష్టం కలిసొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్ హైజంప్లో సాధించిన రజతం కాస్త ఇప్పుడు స్వర్ణంగా మారింది. స్వర్ణం సాధించిన ఇవాన్ ఉకోవ్ (రష్
Deeravath Mahesh Naik | ఎవరైనా ఒక రంగంలో అద్భుత ప్రతిభ చూపిస్తారు. కానీ ఈ నేస్తం ఇటు క్రికెట్లోనూ.. అటు వాలీబాల్లోనూ జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు. ఓ చేతి లేనప్పటికీ ఆల్రౌండర్గా
బీజింగ్: వింటర్ ఒలింపిక్స్ జ్యోతి చైనా రాజధాని బీజింగ్కు చేరింది. ‘ఒలింపిక్స్ బహిష్కరణ’ డిమాండ్పై కొనసాగుతున్న నిరసనల మధ్య జ్యోతి క్రీడా నగరానికి విచ్చేసింది. ఒలింపిక్ కాగడను బీజింగ్ కమ్యూనిస�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. వచ్చే విశ్వక్రీడల (పారిస్ 2024) వరకు తన కోచ్ క్లాజ్ బార్టోనిట్జ్ (జర్మనీ)తోనే కొనసాగుతానని స్పష్
Neeraj Chopra | ఒలింపిక్స్లో వందేళ్ల భారత కలను సాకారం చేస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ప్రస్తుతం వెకేషన్ పీరియడ్లో ఉన్నాడు. మాల్దీవుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఈ స్టార్ �
న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్స్ చరిత్రలో కేవలం ఇద్దరు అథ్లెట్లే వ్యక్తిగత స్వర్ణాలు సాధించారు. పై ఫొటోలో ఉన్నది ఆ ఇద్దరే. ఒకరు 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్లో గోల్డ్ గెలిచి చరిత్ర సృష్టించిన
ప్రతిభ ఉన్న వారిని మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని చిరు తన ఇంట్లో సత్కరి