India at Olympics | టోక్యో ఒలింపిక్స్..భారత క్రీడా చరిత్రలో మరుపురాని సందర్భం. ప్రమాదకర కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా మొదలైన విశ్వక్రీడల్లో భారత్ అసమాన ప్రదర్శనతో అదరగొట్టింది. గతానికి పూర్తి భిన్న
ఖేల్ రత్న అందుకున్న మిథాలీ, నీరజ్, లవ్లీనా శిఖర్ ధవన్కు అర్జున న్యూఢిల్లీ: వార్షిక క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ క్రీడా తారలతో తళుక్కుమంది. శనివారం జరిగిన �
లాసానె: తొమ్మిదేండ్ల తర్వాత అమెరికన్ అథ్లెట్ ఎరిక్ కినార్డ్కు అదృష్టం కలిసొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్ హైజంప్లో సాధించిన రజతం కాస్త ఇప్పుడు స్వర్ణంగా మారింది. స్వర్ణం సాధించిన ఇవాన్ ఉకోవ్ (రష్
Deeravath Mahesh Naik | ఎవరైనా ఒక రంగంలో అద్భుత ప్రతిభ చూపిస్తారు. కానీ ఈ నేస్తం ఇటు క్రికెట్లోనూ.. అటు వాలీబాల్లోనూ జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు. ఓ చేతి లేనప్పటికీ ఆల్రౌండర్గా
బీజింగ్: వింటర్ ఒలింపిక్స్ జ్యోతి చైనా రాజధాని బీజింగ్కు చేరింది. ‘ఒలింపిక్స్ బహిష్కరణ’ డిమాండ్పై కొనసాగుతున్న నిరసనల మధ్య జ్యోతి క్రీడా నగరానికి విచ్చేసింది. ఒలింపిక్ కాగడను బీజింగ్ కమ్యూనిస�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. వచ్చే విశ్వక్రీడల (పారిస్ 2024) వరకు తన కోచ్ క్లాజ్ బార్టోనిట్జ్ (జర్మనీ)తోనే కొనసాగుతానని స్పష్
Neeraj Chopra | ఒలింపిక్స్లో వందేళ్ల భారత కలను సాకారం చేస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ప్రస్తుతం వెకేషన్ పీరియడ్లో ఉన్నాడు. మాల్దీవుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఈ స్టార్ �
న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్స్ చరిత్రలో కేవలం ఇద్దరు అథ్లెట్లే వ్యక్తిగత స్వర్ణాలు సాధించారు. పై ఫొటోలో ఉన్నది ఆ ఇద్దరే. ఒకరు 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్లో గోల్డ్ గెలిచి చరిత్ర సృష్టించిన
ప్రతిభ ఉన్న వారిని మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని చిరు తన ఇంట్లో సత్కరి
టోక్యో పారాలింపిక్స్ ప్రారంభం అట్టహాసంగా ఆరంభ వేడుకలు ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్కు ఆతిథ్యమిస్తున్న తొలి నగరంగా టోక్యో నిలిచింది. టోక్యో: విశ్వక్రీడా సమరానికి వేళైంది. పదహారు రోజుల వ్యవధిలో ప్�
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ కీర్తించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్
ఒలింపిక్స్లో ఎన్ని ఆటలు ఉన్నా.. క్రికెట్ ( Cricket ) లేని లోటు ఇండియన్ ఫ్యాన్స్ను వేధిస్తూనే ఉంటుంది. ఈ మెగా ఈవెంట్లో జెంటిల్మెన్ గేమ్ ఉండాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు. ఇప్పుడా దిశగా గట్ట�
విశ్వక్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి స్వదేశానికి తిరిగి వచ్చిన అథ్లెట్లకు అపూర్వ స్వాగతం లభించింది. ఆదివారం టోక్యోలో ముగింపు వేడుకలు ముగిసిన అనంతరం ఢిల్లీ విమానమెక్కిన మన ఒలింపిక్ విజేతల