టర్కీలోని అంటల్య వేదికగా జరుగుతున్న ‘ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్'లో భారత పురుషుల రికర్వ్ జట్టు సైతం మహిళల బాటే నడిచింది. శనివారం జరిగిన ఈవెంట్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన భారత్.. 4-5తో మెక్సికో చే�
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను మెప్పించింది. గోపీసుందర్ స్వరపరచిన గీతాలు మెలోడీ ప్రధానంగా సంగీత ప్రియుల్ని అలరించా�
మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న పారిస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మరికొద్ది రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పారిస్.. నగరంలో బతుకుజీవుడా అంటూ పొట్టచేతబట్టుకుని వచ్చిన శరణార్థుల శిబిరాలను ఖాళీ చేయిస్తోంది.
మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే పారిస్ ఒలింపిక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను వినియోగించనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. విశ్వక్రీడల్లో ఏఐని బా�
128 ఏండ్ల విశ్వక్రీడల చరిత్రలో నూతన అధ్యాయం. ఒలింపిక్స్లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. కానీ త్వరలో పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స�
Vishnu Sarvanan: గతేడాది హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత సెయిలర్ విష్ణు శరవణన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. సెయిలింగ్ క్రీడలో భారత్ నుంచి అర్హత సాధించిన తొలి సెయిలర�
పోలియో కారణంగా చచ్చుబడిన కాళ్లను చూసి ఆమె అధైర్యపడలేదు. సమాజం చిన్న చూపు చూస్తున్నా నిరాశ చెందలేదు. ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పంతో తనకు ఆసక్తి ఉన్న త్రోబాల్ క్రీడతోపాటు వీల్చైర్ డ్యాన్స్, సామాజిక సే
Olympics | ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రీడల్లో క్రికెట్ ఒకటి. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ను మళ్లీ ఒలింపిక్స్కు చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను స�
భారత స్టార్ లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్లో జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్ నుంచి పారిస్ విశ్వక్రీడలకు ఎంపికైన తొలి అథ్లెట్గా నిలిచాడు. �
తెలంగాణలో స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేస్తున్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాలని కసరత్తు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగం