ఒలింపిక్స్లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డుబింగ్ జియావోపై గెలుపు స్వర్ణ సౌరభాలకు దూరమైనా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. కాంస్య కాంతులు విరజిమ్మింది
ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధ�
ఇండియన్ ఆర్చర్ అతాను దాస్ ఒలింపిక్స్ ఫైట్ ప్రిక్వార్టర్స్తోనే ముగిసింది. శనివారం ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 8లో అతడు జపాన్కు చెందిన ఫురుకువ తకహరు చేతిలో 4-6తో ఓడిపోయాడు.
Simone Biles What are the twisties | మానసిక సమస్యలే కారణమని చెబుతూ.. బైల్స్ ఓ మాట చెప్పింది. తాను ట్విస్టీస్తో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జిమ్నాస్టిక్స్ చేసేవారికి ఇది అలవాటైన పద
టోక్యో: ఒలింపిక్స్ 4×200 మీటర్ల రిలే ఈవెంట్లో చైనా అమ్మాయిలు సంచలనం సృష్టించారు. ఈ ఈవెంట్ హాట్ ఫేవరెట్స్ అయిన అమెరికా, ఆస్ట్రేలియాలను వెనక్కి నెట్టడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డుతో గోల్డ్ మెడల�
టోక్యో: ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్త చేతులతోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్లో అతడు 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్కు చెందిన మార్క్ కా
టోక్యో: ఇండియన్ స్టార్ ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఆమె అమెరికన్ ఆర్చర్ జెన్నిఫర్ ఫెర్నాండెజ్పై 6-4 తేడాతో గెలి�
టోక్యో: ఒలింపిక్స్ 69-74 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ పూజా రాణి క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 బౌట్లో ఆమె అల్జీరియా బాక్సర్ చాయిబ్ ఇచ్రాక్పై 5:0 తో గెలిచింది. మూడు రౌం�