పట్టణ ప్రగతి కార్యక్రమం నియోజకవర్గంలోని మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో జోరుగా కొనసాగుతున్నది. మేయర్లు, చైర్పర్సన్లు అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి, సమస్యలను తెలుసుకొని అప్�
వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో పంటపై రైతాంగం అధికంగా మక్కువ చూపుతుండడంతో అక్రమార్కులు ఆయా పంట విత్తనాలపై నకిలీల సృష్టికి తెగబడుతున్నారు. దీంతో రాష్�
ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో టెట్ నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో 7734 మ
ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ పథకం అద్భుతమైనదని, దీన్ని యజ్ఞంలా ముందుకు
వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలోని రాయపోల్, ఆరెపల్లి, కొత్తపల్లి, లింగ�
కొనుగోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో మి ల్లులకు తరలించాలని అధికారులను జి ల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్
పల్లెప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కోరారు. వట్పల్లి మండలంలోని నాగులపల్లి, సాయిపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శనివారం ఆకస్మికంగా తనిఖీ �
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని అధికారులను సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆదేశించారు. ఈ నెల 3 నుంచి 18 వరకు నిర్వహిం చనున్న పట్టణ ప్రగతి
నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 27వ డివిజన్ పరిధిలోని రాంకీ విల్లాస్, దయానందకాలనీలో శనివారం ఆమె ప�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం హనుమక�
పెండ్లిళ్లతో పాటు శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నామని తెలుపుతూ.. బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సును పెండ్లికి సంబంధించిన బొమ్మలతో
గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర
అధికారులే ఆప్తులయ్యారు.. నా అనే వాళ్లు లేని ఆ అనాథకు ఏ లోటు రాకుండా.. పెంచి పెద్ద చేశారు. తాను మనసు పడిన వాడితోనే ఘనంగా పెండ్లి జరిపించి.. అత్తారింటికి సాగనంపారు. ఈ ఆదర్శ వివాహానికి యూసుఫ్గూడ స్టేట్ హోం వేద
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను మంగళవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల మాదిరిగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు స్థలాలను పరి