రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే నాటికి మసీదుల వద్ద నిర్వహించే ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవా
అనధికార గోదాంలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇటీవల బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో నగరంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి నాగోల్ బండ్లగూడ చెరువు వద్ద ఎస్ఎ�
చైనా రుణ యాప్ సంస్థలు బరితెగిస్తున్నాయి. మొన్నటి వరకు దుర్భాషలాడుతూ హింసించిన ప్రతినిధులు..మరింత నీచానికి ఒడిగడుతున్నారు. ఏకంగా మార్ఫింగ్తో నగ్న ఫొటోలను
తిరుమల : తిరుమలలో విపత్తుల నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ అదనపు ఏఈవో ధర్మారెడ్డి అన్నిశాఖాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధిం�
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశి�
ప్రైవేట్ ఏజెన్సీల అప్పగింతపై వెనుకడుగు వేసిన అధికారులు ఖర్చు అధికం కావడమే కారణం.. సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నాలాల పూడికతీత పనులను పాత పద్ధతిలోనే నిర్వహించాలని అధికారులు తాజాగా న�
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో జరిగే పట్టణ ప్రణాళిక అభివృద్ధి పనులతో పాటు పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని జ�
పని చేయని గుత్తేదారులను తొలగించాలని, ఆయా పనులకు షార్ట్ టెండర్ పిలిచి పనులు త్వరితగతిన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.
వాణిజ్య పన్నుల శాఖ| ఉత్తరప్రదేశ్లోని జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరణించారు. మధురా జిల్లాలోని అలీగఢ్ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వేపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్ర�