జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశ
ఎడతెరిపిలేని వానలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో సోమవారం సిర�
‘జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నందున అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి నిరంతరం పర్యవేక్షించాలి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి’ అంటూ అధ�
వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఐజీ (నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బి.వి.కమలాసన్ రెడ్డి సూచించారు. జిల్లాలో నాలుగై�
రైతులకు పంట రుణాలు అందించడంపై దృష్టి సారించాలని, రైతుబంధు, రైతుబీమా పెండింగ్లో ఉండరాదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ అ
మండలంలోని మహిళా సంఘాల పనితీరు భేష్గా ఉందని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్ఎల్ఎం బృందం ప్రశంసించింది. శుక్రవారం పటాన్చెరులోని జీవనజ్యోతి మండల మహిళా సమాఖ్య సంఘం పని తీరును పంజాబ్ బృందం పరిశీల
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక
స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న టవర్సర్కిల్ సుందరీకరణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల
కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన �
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర�