ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని శేరిలింగంపల్�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉం డాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షాతో కలిసి అధికారులతో కలెక్టర్ సమావ
వరుసగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా, వరద పోటెత్తి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. గురువారం వరుణుడు కాస్త గెరువివ్వడంతో జనం కాస్త ఊపి
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధ
మన ‘ఊరు- మనబడి’లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూక�
వర్షా లు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నియంత్రణ, చిక�
వానకాలం సాగు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. రైతులు ఏయే పంటలు సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో వేశారు? అనే వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేకరించే పనిలో నిమగ్నమైంది. సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ల
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రసూతి వైద్య నిపుణులతో ‘అమ్మ కడుపు కోతలు వద్దు-సాధారణ కాన్పులే ముద్దు’ అనే అంశంపై ని�
మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల నిర్వహణ భేష్ అని కేంద్ర మానిటరింగ్ కమిటీ సభ్యులు సందీప్సింగ్, లలిత్కుమార్, కుముత్ కుమార్ దూబె ప్రశంసించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పను
ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ త�